వ్యక్తిగత లబ్ది కోసం రూ.25 కోట్ల ప్రజా ధనం వృధా చేస్తున్నారు ..నాదెండ్ల మనోహర్

ఈ నెల 28న ప్రత్తిపాడు లో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుంది రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ- జనసైనికులతో పాటు ప్రజలనూ ఆహ్వానిస్తున్నాం ఈ వేదికపై 175 నియోజకవర్గాల నుండి 500 మంది టీడీపీ - జనసేన( TDP , Janasena ) నేతలు పాల్గొంటారు 6 లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాం రాజకీయ ప్రస్థానంలో ఈ సభ అద్భుతంగా ఉంటుంది.

టీడీపీ(TDP ) నేతలు కూడా ఈ మూడు రోజులూ బహిరంగ సభ విజయవంతానికి పిలుపునివ్వాలి సీఎం జగన్( CM Jagan ) కు రెండు హెలికాప్టర్ ల కేటాయింపు పై నాదెండ్ల మనోహర్ సీరియస్ వ్యక్తిగత లబ్ది కోసం రూ.

25 కోట్ల ప్రజా ధనం వృధా చేస్తున్నారు ప్రధానికి తప్ప ఎవరికి రెండు హెలికాఫ్టర్ లు ఉండేలా చట్టం లేదు మా ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

దేవర మూవీ సక్సెస్‌లో ఎన్టీఆర్ కంటే అతనిదే ఎక్కువ పాత్ర..?