చంద్రబాబు తప్పిదం వల్ల ఈ రాష్ట్రంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు..సజ్జల రామకృష్ణా రెడ్డి

తీసుకురావడం జరిగింది11 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాను నైతికంగా బాధ్యత వహించాల్సిన చంద్రబాబు నేను ఆ జిఓని ఉల్లంగిస్తాను అని అనడం దౌర్భాగ్యంఏదైతే జీఓ నెంబర్ 1 ఉందొ దానికి మా ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది మేము కూడా ఆ జీఓని పాటిస్తాము ఖాళీ స్థలంలో సభ పెట్టుకుంటాము అంటే ఎవరు వద్దు అన్నారు.

ఏ పర్మిషన్ ఇవ్వకపోతే ఈ 3సంవత్సరాలు పైగా చంద్రబాబు సభలు, రోడ్ షోలు ఎలా చేసాడో సమాధానం చెప్పాలిపోలీసులు కాదు చంద్రబాబుని అడ్డుకునేది ప్రజలు ఆయన్ని పట్టించుకోవట్లేదు.

జీఓలో ఎక్కడ సభలు ర్యాలీలు రోడ్ షోలు వద్దు అని చెప్పలేదుమైక్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టే ఆ వ్యాన్ ని పోలీసులు తీసుకువెళ్లడం జరిగింది.

చంద్రబాబు కానీ ఎల్లో మీడియా ఎన్ని అవాస్తావాలు చెప్పినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదుఎన్ని అడ్డంకులు సృస్థించిన జీఓ ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ