రేపే ఖమ్మం నగరంలో రెవిన్యూ మేళా..ఫిర్యాదులు స్వీకరణ

ఖమ్మం నగరంలోని మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం నందు రేపు బుధవారం రెవిన్యూ పరిష్కార మేళా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి ప్రకటన చేశారు.

ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించే రెవిన్యూ మేళాలో ఇంటి,ఆస్తి పన్నులు, నీటి పంపు పన్నులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై పిర్యాదులు స్వీకరించబడుతాయని ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

తెలుగులో ఉన్న ఈ ఆరుగురి హీరోల్లో ఎవరు నెంబర్ వన్ హీరో ఎవరో తెలుసా..?