రాజ్యాంగ పరిరక్షణ యుద్దభేరి సన్నాహక సదస్సు

యాదాద్రి జిల్లా:ఏప్రిల్‌ 9 న జరిగే రాజ్యాంగ పరిరక్షణ యుద్దభేరి కార్యక్రమానికి సన్నాహక సదస్సును శనివారం సాయంత్రం భువనగిరి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జ్ చంద్రస్వామి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సదస్సుకు ముఖ్యాతిథులుగా టీజేఏస్ అధినేత ప్రొ.కోదండరాం,రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌ మందకృష్ణ మాదిగ,యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీంపాష హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ సంఘాల నాయకులు,మేధావులు,ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విశాఖ రాజధానిగా ప్రకటించింది…అందుకే సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!