మునుగోడు ఉపఎన్నిక ఆర్వోను మార్చాలని ఈసీ నిర్ణయం

మునుగోడు ఉపఎన్నిక ఆర్వోను మార్చాలని ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు కొత్త ఆర్వో కోసం మూడు పేర్లను అధికారులు ఈసీకి పంపారు, సాయంత్రం లోగా కొత్త ఆర్వో నియామక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

బుచ్చిబాబు ఫ్యూచర్ లో గురువును మించిన శిష్యుడు అవుతాడా..?