భక్తుల దర్శనాలకు బ్రేక్
TeluguStop.com

యాదాద్రి జిల్లా:ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది.మహాకుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయి.


ఆ తర్వాతే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుంది.పూజా కార్యక్రమాల సమయంలో ఎవరికీ అనుమతి లేదు.


21 వ తేదీ ఉ.9 గంటలకు అంకురార్పణతో సుదర్శన మహా యాగం ప్రారంభం అవుతుంది.
12.30 వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయి.
రోజూ సా.6 నుంచి రాత్రి 8.
30 వరకు యాగాల నిర్వహణ ఉంటుందని
ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?