తెలంగాణ మార్పు కోరుకుంటోంది..: మోదీ

Telangana Wants Change..: Modi

తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.పాలమూరులో నిర్వహించిన బీజేపీ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు.

 Telangana Wants Change..: Modi-TeluguStop.com

ఈ మేరకు తెలంగాణ అవినీతి రహిత, పారదర్శక పరిపాలన కోరుకుంటోందని మోదీ తెలిపారు.అయితే తెలంగాణ తప్పుడు వాగ్దానాలను కోరుకోవడం లేదన్నారు.

ప్రజలు చెప్పింది చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.రాణీ రుద్రమదేవి లాంటి వీర వనితలకు పుట్టినిల్లు తెలంగాణ అన్న మోదీ ఈ మధ్యనే మనం మహిళా శక్తిని గౌరవిస్తూ మహిళా బిల్లును తీసుకొచ్చామని తెలిపారు.

తమ జీవితాలను అనుక్షణం ఉద్ధరించడానికి ఒక సోదరుడు ఢిల్లీలో ఉన్నారని తెలంగాణ మహిళలకు తెలుసని చెప్పారు.తెలంగాణకు మేలు కలిగే విధంగా అనేక కార్యక్రమాలను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube