అమర్‎రాజా బ్యాటరీ కంపెనీతో తెలంగాణ సర్కార్ ఎంవోయూ

తెలంగాణ ప్రభుత్వం అమర్ రాజా బ్యాటరీ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.ఈ మేరకు ఎంవోయూపై ప్రభుత్వం, కంపెనీ ప్రతినిధులు సంతకాలు పూర్తయ్యాయి.

 Telangana Sarkar Mou With Amar Raja Battery Company-TeluguStop.com

మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ కుదిరింది.మహబూబ్ నగర్ జిల్లాలో లిథియం – అయాన్ బ్యాటరీకి సంబంధించి పరిశోధన, తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఒప్పందమైందని అమర్ రాజా కంపెనీ సీఎండీ గల్లా జయదేవ్ తెలిపారు.పది ఏళ్లలో రూ.9,500 కోట్ల మేర పెట్టబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు.అమర్ రాజా గిగా కారిడార్ కోసం తెలంగాణను ఎంచుకున్నామని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube