దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకం..: మంత్రి కేటీఆర్

కేంద్రానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.తెలంగాణ పారిశ్రామిక పురోగతికి సహకరించాలన్నారు.

 Telangana Is Crucial In The Country's Industrial Sector..: Minister Ktr-TeluguStop.com

తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు.కేవలం ఎనిమిదేళ్ల ప్రగతి ప్రస్థానంతోనే దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారిందని తెలిపారు.

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పారు.న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేటాయించాలని లేఖలో కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube