తెలంగాణ హైకోర్టులో పబ్స్‎పై నేడు మరోసారి విచారణ

తెలంగాణ హైకోర్టులో పబ్స్‎పై నేడు మరోసారి విచారణ జరగనుంది.గత విచారణలో రాత్రి 10 గంటల తర్వాత పబ్‎ల్లో డీజేకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది.

 Telangana High Court To Hear Again Today About Pubs-TeluguStop.com

అదేవిధంగా హైదరాబాద్ పరిధి ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో నేటి విచారణలో నివేదికను సీపీలు కోర్టుకు సమర్పించనున్నారు.

మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు అఫిడవిట్ దాఖలు చేయనున్నారు.ఈ నేపథ్యంలో ధర్మాసనం ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube