తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేసే ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.
యేసు క్రీస్తు దయ వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు.భారతదేశ అభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని వ్యాఖ్యనించారు.క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధిని నేర్పిందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.