తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు నోటీస్ ఇచ్చేందుకు నిరాకరించింది.
ఈ క్రమంలోనే కేంద్రానికి నోటీసులు ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.
అయితే గవర్నర్ బిల్లులను ఆమోదించకపోవడంపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.