సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం -గవర్నర్ పంచాయతీ..!

తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు నోటీస్ ఇచ్చేందుకు నిరాకరించింది.

 Telangana Government -governor Panchayat To Supreme..!-TeluguStop.com

ఈ క్రమంలోనే కేంద్రానికి నోటీసులు ఇస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం.

అయితే గవర్నర్ బిల్లులను ఆమోదించకపోవడంపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube