తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది.మొదటి వేతన సవరణ నివేధికను పిఆర్సి కమిషన్ సైట్ లో విడుదల చేసింది.ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్స్, ఉపాద్యాయులు యొక్క పిట్ మెంట్ ను 7.5 శాతంగా ప్రతిపాదించింది.రాష్ట్ర ఉద్యోగుల కనీస వేతనం 19 వేలకు పెంచింది.
గరిష్టంగా 1.62 లక్షలుగా పెంచింది.హెచ్ఆర్సి ని 30 నుండి 24 శాతం కు కుదించింది.
ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ కాల పరిమితి రెండెండ్లు పెంచింది ఇంతకు ముందు 58 ఎండ్లుగా ఉండేది ఇప్పుడు 60 ఏళ్లకు పెంచింది.ఈ విషయాలపై టిఎన్జిఓ,టిజిఓ ఉద్యోగ సంఘాల నేతలు నేడు ప్రభుత్వ సలహాదారుడు సిఎస్ సోమేష్ కుమార్ తో భేటీ కానున్నాడు.
పిఆర్సి గురించి, ఉద్యోగసమస్యలపై చర్చించనున్నారు.
.