బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది.బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
బీజేపీ అంటే బ్రప్ట్ జుమ్మా పార్టీ అని విమర్శించారు.కేసీఆర్ దొంగ వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామన్నారు.
బీఆర్ఎస్ అరాచకాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రతివారం ఒక్కో శాఖపై ఛార్జ్షీట్ విడుదల చేస్తామని వెల్లడించారు.