కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా ఈ నెల 23న కేసీఆర్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ తన పర్యటనలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు.ఆ తరువాత ఢిల్లీలో ప్రధాన మంత్రి మోదీని కలవడం… ఆ తరువాత కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి పార్టీ గుర్తు… తెలంగాణాలో ఓట్లు గల్లంతు మీద ఫిర్యాదు చేయడం… ఇలా అన్నిరకాల వ్యవహారాలు చక్కబెట్టుకుని ప్రస్తుతం హైద్రాబాద్ చేరుకున్నారు.
బేగంపేట విమానాశ్రయంలో కేసీఆర్ కు పార్టీ నేతలు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు.
.
తాజా వార్తలు