టీ20 సిరీస్‎లో ఆసీస్‎పై టీమిండియా ఘన విజయం

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ20 సిరీస్ మ్యాచ్ లో ఆసీస్‎పై టీమిండియా ఘన విజయం సాధించింది.187 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్ల తేడాతో దక్కించుకుంది.విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు.చివరిలో హార్దిక్ పాండ్యా 25 పరుగులతో కీలక ఇన్సింగ్స్ ఆడాడు.ఈ విజయంతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1 తో దక్కించుకుంది.

 Team India Won The T20 Series Against Aussies-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube