పాదయాత్ర హైప్ కోసమే అడ్డుకుంటున్నారంటూ టీడీపీ రాజకీయం అనుమతులతో పాదయాత్ర చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు ఎవరి యాత్రలకూ ఈ ప్రభుత్వం భయపడదుభయం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ రక్తంలోనే లేదు
కందుకూరు, గుంటూరు తరహాలో ఎవరైనా మరణిస్తే.ఎవరు బాధ్యత వహిస్తారన్నది డీజీపీ వివరణ కోరాలి తాజాగా బాబు సభల్లో 11 మంది మరణించారు, దీనికి బాధ్యులెవరు.?నవంబరు 6న జగన్ పాదయాత్ర ప్రారంభిస్తుంటే.3వ తేదీ వరకు నాడు అనుమతి ఇవ్వలేదునాడు డీజీపీ అడిగినట్లు రూట్ మ్యాప్ లు, ఏం జరిగినా మేమే బాధ్యత తీసుకుంటూ రాతపూర్వకంగా రాసిచ్చాం.