భూముల తనఖాపై మండిపడ్డ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయన్నపాత్రుడు

భూముల తనఖా పై మండిపడ్డ అయ్యన్నపాత్రుడు.విశాఖ లో విజయసాయిరెడ్డి అధ్వర్యంలోనే భూ దోబిడి జరుగుతుంది.ఉత్తరాంధ్ర నాయకులు ఎవ్వరూ మాట్లాడక పోవడం సిగ్గు చేటు.మాట్లాడే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.అన్ని పార్టీలు విశాఖ భూ దందాపై మాట్లాడాలి.ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు ఇక్కడ దందాలు చెస్తున్నారు.

 Tdp Politburo Member Ayyanna Patrudu Incensed Over The Land Mortgage Issues, Tdp-TeluguStop.com

రెండు సంవత్సరాల తరువాత ఈ నేతలు కనపడరు.

ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టడం సిగ్గు చేటు.

ప్రజల ఆస్థిని తనఖా పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది.ప్రభుత్వం ఇప్పుడు తనఖా పెట్టి తీసుకున్న 25 వేల కోట్ల అప్పు ఎప్పుడు తీసుకోరూ.

స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నా మాట్లాడక, గంగవరం పోర్టు అమ్మేస్తున్న మాట్లాడక పోతే ఎలా.? మన పిల్లల భవిష్యత్తు ఎమైపోతుందో అలోచించారా.? కోర్టులు భూముల తనఖా పై కేసు రిజిస్టర్ అయి ఉన్నా తనఖా పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube