ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ వర్సెస్ టిడిపి నాయకులు హోరాహోరీగా తోచుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు ఇంటి పై దాడి చేయడానికి వచ్చిన అధికార పార్టీ వైసీపీ నాయకుల పై చర్యలు తీసుకోవాలని.
తెలియజేస్తూ టిడిపి నేతలు దేవినేని ఉమా కొల్లు రవీంద్ర శ్రవణ్ కుమార్ అదే రీతిలో ఏలూరి సాంబశివరావు లెటర్ రాయడం జరిగింది.తెలుగుదేశం పార్టీ కీలక నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు ఉండవల్లి లో చంద్రబాబు నివాసం వద్ద.
వైసీపీ పార్టీకి చెందిన.ఎమ్మెల్యే జోగి రమేష్ అదే రీతిలో ఆ పార్టీ కార్యకర్తలు.
ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నాలు చేశారు.
అదే సమయంలో చంద్రబాబు నివాసం వద్ద వద్ద వెంకన్న తో పాటు టిడిపి కార్యకర్తలు వైసిపి నాయకులు అడ్డుకోవడంతో… రెండు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది.
ఇటువంటి తరుణంలో చంద్రబాబు బోండాలు తమపై దాడికి పాల్పడ్డారంటూ వైసిపి పార్టీ కి చెందిన జోగి రమేష్.మరికొంత మంది వైసీపీ నేతలు ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ విధంగా ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ డీజీపీని చర్యలు తీసుకోవాలని.లెటర్లు రాశారు.