తెలుగుదేశం పార్టీ కీలక నేత మృతి..!!

తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు సీనియర్ నేత శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించడం జరిగింది.ఈరోజు ఉదయం ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో.

 Tdp Leader Pr Mohan Died Chandrababu, Lokesh, Tdp,latest Ap News-TeluguStop.com

సొంత నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ నేపథ్యంలో టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదేరీతిలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.

.మోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Telugu Ap Tdp, Chandrababu, Lokesh, Pr Mohan, Shap Chairman-Telugu Political New

వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.పార్టీ అధినేత పీఆర్ మోహన్.పార్టీకి ఎనలేని సేవలందించారని… పొగడ్తలతో ముంచెత్తారు.అంతేకాకుండా 2013వ సంవత్సరంలో “వస్తున్నా మీకోసం” అనే పాదయాత్ర విజయవంతం అవడానికి గల ప్రధాన కారణం మోహన్ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

కచ్చితంగా మోహన్ మృతి పార్టీకి తీరనిలోటని.ఓ మంచి నాయకుడిని పార్టీ కోల్పోయిందని చంద్రబాబు తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.నారా లోకేష్ కూడా ఇదే రీతిలో మోహన్ పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube