మచిలీపట్నంలో పట్టాభిని పరుగులెత్తించిన పోలీసులు

సీఎం వైఎస్ జగన్ ను దూషించిన కేసులో 14 రోజుల రిమాండ్ నిమిత్తం టీడీపీ అధికార ప్రతినిథి పట్టాభిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు.ఉదయం నుండి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం, కోర్టులో హాజరుపర్చే సమయంలో పట్టాభి కుంటుతూ నడిచారు.

 Tdp Leader Pattabhi Sent To Machilipatnam Sub Jail, Tdp Leader Pattabhi , Machil-TeluguStop.com

అయితే రాత్రి మచిలీపట్నం సబ్ జైలులోకి పంపించే క్రమంలో పట్టాభిని పోలీసులు అదరాబాగరగా పరుగులెత్తిస్తూ సబ్ జైలులోకి పంపించడం చర్చనీయాంశమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube