అనంతపురం డీఎస్పీ చైతన్యపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.డీసీపీ చైతన్య వైసీపీ తొత్తు అని ఆరోపించారు.
ఎక్కడో ఒక చోట డీఎస్పీ చైతన్యకు వైసీపీ టికెట్ ఇస్తుందని జోస్యం చెప్పారు.తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపై దాడులకు కారణం డీఎస్పీనేనని ఆరోపించారు.
ఈ క్రమంలో తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినా భయపడేది లేదని తెలిపారు.