ప్రాంతీయ పార్టీలు పని అయిపోయినట్టే!

తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఓ కార్యక్రమంలో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.ప్రస్తుతం దేశమంతా కూడా మోడీ హవా కొనసాగుతుందని, అందుకే పలు పార్టీల నేతలు సైతం మోడీవైపే చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

 Tdp Former Mp Jc Diwakar Reddy On Press Meet Comments On Modi Govt-TeluguStop.com

అందుకు మోడీ పాలన, ఆయన తీసుకువచ్చిన పథకాలే కారణం.ఏపీలోని తెదేపా నేతలు చాలామంది కూడా బీజేపీలో చేరారు.

అందుకు చంద్రబాబు చేసిన కొన్ని తప్పులే కారణం,

ఇతర ప్రాంతీయ నేతలు కూడా మోడీతో సఖ్యత కుదుర్చుకుంటున్నారు, మోడీ మంచి పరిపాలన వల్లనే అంతా కూడా మోడీ జపం చేస్తున్నారు.త్వరలో జమిలి ఎన్నికలు తీసుకురావడానికి మోడీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

జమిలి ఎన్నికలు వస్తే ఇక ప్రాంతీయ పార్టీల పని అయిపోయినట్టే.జమిలి ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీల మనుగడ కష్టమే అంటూ జేసీ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube