వైసీపీ నాయకుల పై సీరియస్ కామెంట్లు చేసిన టీడీపీ మాజీ మంత్రి..!!

టిడిపి పార్టీ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వైసీపీ నాయకుల పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుల పై మండిపడుతూ.

 Tdp Ex-minister Makes Serious Comments On Ycp Leaders , Lokesh, Ysrcp, Tdp-TeluguStop.com

అధికార పార్టీకి చెందిన నాయకులు ధన దాహానికి వ్యవస్థలను కూలుస్తున్నారని.తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను అదే రైతుల ప్రజల ఆస్తులను కాజేసే పరిస్థితికి వ్యవస్థను దిగజార్చారని.సర్వే పల్లి లో ప్రభుత్వ భూమి మాయమవుతుంది అని.దానికి కారణం స్థానిక ఎమ్మెల్యే తో పాటు అధికారులు కూడా దిగజార్చే రీతిలో వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు.

అదే రీతిలో చిలకూరి లో దాదాపు 250 ఎకరాల ప్రభుత్వ భూమి.

ఇతరులకు ధారాదత్తం చేయడం జరిగిందని.కాకుటూరు లో 60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కూడా మాయమైందని.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు.ఇటువంటి విషయాలపై ఇప్పటికే ఫిర్యాదు చేసినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని.

తహసీల్దార్ ఈ విషయంలో ఎందుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.అసలు ఫిర్యాదు ఎందుకు నమోదు చేయలేదని.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube