మానవ తప్పిదంతోనే తిరుపతిలో వరద భీభత్సం.ముఖ్యమంత్రి గాల్లో వచ్చి గాల్లో పోతున్నాడు.
అన్నమయ్య, పింఛా నదులు తెగిపోయాయి.కడప, చిత్తూరుజిల్లాలు జలవిలయంగా మారాయి వరద ప్రాంతాల్లో వైసిపి ప్రజాప్రతినిధులు ఎక్కడ.
వరద బాధితులు చచ్చిపోయిన తరువాత వచ్చి పరామర్సిస్తారా.?ప్రజల గుండెల్లో టిడిపి ఉంది పోలీసులు వైసిపికి తొత్తుగా మారారు నా దగ్గర మీరు పనిచేయాలి.
పోలీసులు గుర్తించుకోండి నేను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేసి నిరూపించలేకపోయారు అసెంబ్లీలో మానసికంగా వేధించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నా గురించి మాట్లాడతారా.? నా ఇంటిపైన, పార్టీ కార్యాలయంపై దాడి చేశారు వైసిపి కార్యకర్తలు నా ఇంటికి ప్రేమించడానికి వచ్చారని పోలీసులు చెప్పడం హాస్యాస్పదం
.