టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న తాజాగా రాష్ట్రంలో డ్రగ్స్ దందా అంటూ ఈ విషయంలో విజయసాయిరెడ్డి అల్లుడికి ప్రమేయం ఉందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు.ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన నౌకలో.
మాదక ద్రవ్యాలు గుజరాత్ వద్ద అధికారులు గుర్తించగా.అడ్రస్ ఏపీ కి సంబంధించి విజయవాడ ప్రాంతానిది.
ఉండటంతో అప్పట్లో ఈ వార్త సంచలనం రేపింది.ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు డ్రగ్స్ అక్రమ రవాణా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరుగుతుందని.
తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
ఇటువంటి తరుణంలో తాజాగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న.
విజయసాయిరెడ్డి అల్లుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోర్ట్ లలో వాటాలు ఉన్నాయని… ఈ క్రమంలో ఆయా పోర్టుల ద్వారా ట్రాక్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు.ఎమ్మెల్సీ వెంకన్న ఆరోపించడం జరిగింది.
అంతేకాకుండా విజయవాడ చిరునామా గా ఉపయోగించుకుని ఈ వ్యాపారం చేస్తున్నారని లక్షల కోట్ల లో విలువ ఉంటుందని.ఆరోపిస్తున్నారు.
ఈ కారణంగానే విజయసాయిరెడ్డి.గత పది రోజుల నుండి రాష్ట్రంలో కనిపించడం లేదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖ విజయసాయి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు డ్రగ్స్ దందా బయటపడుతుందని.చెప్పుకొచ్చారు.
విజయసాయిరెడ్డి డ్రగ్స్ దందా పై బిగ్ బాస్ ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.