తమిళ హీరో ఆర్య-సయేషా సైగల్ దంపతులకు పండింటి మగబిడ్డ..

తమిళ హీరో ఆర్య.సయేషా సైగల్ దంపతులకు మగబిడ్డ.

 Tamil Hero Aarya And Sayesha Saigal Couple Gave Birth To Baby Boy,  Tamil Hero,-TeluguStop.com

తెలుగు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటుడు ఆర్య, అఖిల్ సినిమా దొర టాలీవుడ్ ల ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సయేషా సైగల్.దిలీప్ కుమార్ మనవరాలు.

  తమిళ హీరో ఆర్య సయేషా సైగల్ దంపతుల వివాహం పెద్దల అంగీకారంతో హైదరాబాదులో లో తాజ్ ప్యాలెస్ లో మార్చి 10 2019 లో ఘనంగా జరిగింది.వివరాల్లోకి వెళితే హీరో ఆర్య భార్య సయేషా  సైగల్ పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు ఈ  దంపతులు.పరిశ్రమలు దీని గురించి చాలా మందికి తెలియదు ఇంకా కరోనా కారణం వల్లు బయట కూడా రాకపోవడంతో ఎవరు కంటికి చిక్కలేదు సయేషా సైగల్.

 తాజాగా ఈ వార్తను ఆర్య సన్నిహితుడు  హీరో విశాల్ బయటపెట్టాడు ట్విట్టర్ వేదికగా.దీంతో ఆర్య సయేషా సైకిల్ తల్లిదండ్రులు అయ్యారన్న విషయం బయటకు వచ్చింది.

  తాజాగా విడుదలైన తమిళ హీరో ఆర్య చిత్రం ” సర్పట్ట పరంపరే ”  ఇటీవల రిలీజ్ అయ్యింది.భారీ హిట్ గా నిలిచింది.

ఆర్య సయేషా సైగల్ దంపతులకు పండింటి మగ బిడ్డకు  నెటిజన్లు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube