తమిళ హీరో ఆర్య.సయేషా సైగల్ దంపతులకు మగబిడ్డ.
తెలుగు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటుడు ఆర్య, అఖిల్ సినిమా దొర టాలీవుడ్ ల ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సయేషా సైగల్.దిలీప్ కుమార్ మనవరాలు.
తమిళ హీరో ఆర్య సయేషా సైగల్ దంపతుల వివాహం పెద్దల అంగీకారంతో హైదరాబాదులో లో తాజ్ ప్యాలెస్ లో మార్చి 10 2019 లో ఘనంగా జరిగింది.వివరాల్లోకి వెళితే హీరో ఆర్య భార్య సయేషా సైగల్ పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు ఈ దంపతులు.పరిశ్రమలు దీని గురించి చాలా మందికి తెలియదు ఇంకా కరోనా కారణం వల్లు బయట కూడా రాకపోవడంతో ఎవరు కంటికి చిక్కలేదు సయేషా సైగల్.
తాజాగా ఈ వార్తను ఆర్య సన్నిహితుడు హీరో విశాల్ బయటపెట్టాడు ట్విట్టర్ వేదికగా.దీంతో ఆర్య సయేషా సైకిల్ తల్లిదండ్రులు అయ్యారన్న విషయం బయటకు వచ్చింది.
తాజాగా విడుదలైన తమిళ హీరో ఆర్య చిత్రం ” సర్పట్ట పరంపరే ” ఇటీవల రిలీజ్ అయ్యింది.భారీ హిట్ గా నిలిచింది.
ఆర్య సయేషా సైగల్ దంపతులకు పండింటి మగ బిడ్డకు నెటిజన్లు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.