ప్రపంచ వ్యాప్తంగా విస్తు గొలిపే సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.ఓ మహిళ ఏకంగా తన రొమ్ము ని సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టింది.
దాంతో ఒక్క సారిగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ సంచలన సృష్టించింది.ఈ ఊహించని పరిణామంతో అందరూ షాక్ అయ్యారు.
తన రొమ్ము ని సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టడం ఏమిటి అంటూ ఆలోచనలో పడ్డారు.వివరాలలోకి వెళ్తే.
టెక్సాస్లో ఉండే టామీ నిఖెల్ హఫ్ అనే మహిళ మంగళవారం ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది.తన వద్ద చాలా తక్కువగా వాడిన డీ-సైజ్ టిట్టీస్ ఉన్నాయని, వీటి ఖరీదు తో సహా పోస్ట్ పెట్టింది.జత కొనాలంటే 200 డాలర్లు అంటే రూ.13,962 అవుతుందని.లేదా సింగిల్ గా కొనాలంటే 100 డాలర్లు అంటే రూ.6,981 అని తన ప్రకటనలో పేర్కొంది.అంతేకాదు ఒక వేళ అవసరం ఉన్న వారు విడిగా కావాలన్నా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని తెలిపింది.
అక్కడితో ఆగకుండా, ఈ- సిలికాన్ ఇంప్లాంట్లకు సంబంధించిన ఫోటోలని సైతం ఆమె పోస్ట్ చేసింది.
ఇప్పుడు ఇదే పోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది.అయితే ఈ పోస్ట్ పై స్పందిస్తున్న చాలా మంది ఆమెపై విమర్శలు చేస్తుంటే .మరికొందరు మాత్రం ఆమె ఎందుకు అలా చేసిందో తెలుసుకోవాలని ఆరటపడుతున్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.