ఆ మద్య పవన్పై శ్రీరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన ఇష్యూలో తమన్నా సింహాద్రీ పేరు మొదటి సారి జనాల్లోకి వచ్చింది.అప్పుడు ఆమె ఒక ట్రాన్స్ జెండర్గా పెద్దగా తెలియదు.
ఎప్పుడైతే ఆమె బిగ్బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిందో అప్పుడు ఆమె గురించి క్లీయర్గా తెలిసి పోయింది.తమన్నా సింహాద్రీ రెండు వారాల పాటు ఇంట్లో ఉంది.
ఇంట్లో ఉన్న ఆ రెండు వారాలు కూడా ఆమె చేసిన రచ్చ మామూలుగా లేదు.ఒకోసారి అయ్యో పాపం అనిపించేలా తన కథ చెప్పి అందరి కరుణ పొందిన తమన్నా, ఆ తర్వాత రవి, అలీ ఇంకా ఇతర ఇంటి సభ్యుల పట్ల ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.
తాజాగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వర్జినిటీ గురించి మాట్లాడింది.తాను 17 ఏళ్ల వయసులో ఉన్న సమయంలోనే కన్యత్వంను కోల్పోయినట్లుగా చెప్పుకొచ్చింది.అయితే తమన్నా ట్రాన్స్ జెండర్ అనే విషయం తెల్సిందే.ఆడ లక్షణాలు ఉన్న కారణంగా చాలా కాలం పాటు ఇబ్బందులు పడి, కుటుంబ సభ్యుల చిత్కారాలు ఎదుర్కొన్న అబ్బాయి ట్రాన్స్ జెండర్గా అంటే అమ్మాయిగా మారాడు.
ఆ క్రమంలో తమన్నా ఆపరేషన్స్ చేయించుకుంది.
మొదట అమ్మాయి అబ్బాయి కాకుండా ఉన్న తమన్నా ఆపరేషన్ తర్వాత పూర్తిగా అమ్మాయిగా మారింది.అయితే అంతకు ముందు అంటే 17 ఏళ్ల వయసులో తమన్నా ఎలా కన్యత్వం కోల్పోయి ఉంటుందో ఆమెకే తెలియాలి.తమన్నా ట్రాన్స్ జెండర్గా మారింది 20 ఏళ్ల తర్వాత అని బిగ్బాస్ హౌస్లో ఉన్న సమయంలోనే చెప్పుకొచ్చింది.
అలాంటనప్పుడు 17 ఏళ్ల వయసులో వర్జినిటీ కోల్పోవడం అనేది అసాధ్యమైన విషయం.మరి తమన్నా ఈ విషయమై పబ్లిసిటీ కోసం అబద్దం చెప్పి ఉంటుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.