దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఆహార భద్రత, సమాచార హక్కు చట్టం లాంటి ఎన్నో చట్టాల రూపకల్పనలో వారి పాత్ర ఉంది.సెక్యులరిజం ఎజెండా గా ఎర్ర జెండా మోసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.అలాంటి కమ్యూనిస్ట్ లు...
Read More..రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగుతుంది.ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరుతో… మాటల యుద్ధం కొనసాగుతోంది.నేతల మధ్య వర్గపోరు టీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.ఇక జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ,తాటికొండ...
Read More..గద్వాల మరోసారి భగ్గుమన్న అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు.బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి వర్సెస్ జడ్పీ ఛైర్ పర్సన్ సరితా.ఎమ్మెల్యే రాకముందే గురుకుల పాఠశాల ను ప్రారంభించిన జడ్పీ ఛైర్ పర్సన్.నేను...
Read More..తెలంగాణలో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుంచే గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు.మునుగోడు ఉపఎన్నిక ఫలితాలతో అలర్ట్ అయిన గులాబీ బాస్ ప్రత్యేక వ్యూహాలను...
Read More..తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారన్నారు.దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలిచామన్న ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ చెప్పుకోదగ్గ సీట్లు సాధించామని పేర్కొన్నారు.తాజాగా మునుగోడు ఉపఎన్నికలోనూ టఫ్ ఫైట్ ఇచ్చామని తెలిపారు.టీఆర్ఎస్ చేసే కుట్రలను,...
Read More..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు వెన్నుపోటు పొడిచింది సొంత పార్టీ నేతలేనని ఆరోపించారు.కవిత గెలుపు సాధిస్తే ఆధిపత్యం చేలాయిస్తుందేమోనన్న భయంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆమెను ఓడించారని తెలిపారు.గత...
Read More..ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పట్ల అచంచలమైన విధేయత చూపినందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డికి పెద్ద బహుమానం లభించనుంది.డిసెంబరు నెలాఖరులోగా సర్వీసు నుంచి...
Read More..ఖమ్మం జిల్లా అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.రేపు సత్తుపల్లిలో ఎంపీ బండి పార్థసారథి రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు.అయితే ఈ కార్యక్రమానికి తుమ్మల నాగేశ్వర రావును ఆహ్వానించవద్దని పాలేరు ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జోరుగా...
Read More..మహబూబాబాద్ జిల్లా : నూతన కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దయాకర్ రావు మీడియా సమావేశంలో త్వరలో తెరాస జిల్లా కార్యాలయం బదులు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని మాట జారిన మంత్రి దయాకరరావు .
Read More..మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తుగడ వేయడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందా? వచ్చే 2024 ఎన్నికలకు పొత్తును తెలంగాణ రాష్ట్రం మొత్తానికి విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.2024...
Read More..మహబూబాబాద్ లో మంత్రుల సాక్షిగా టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వివాదం చేలరేగింది.జిల్లాలో నూతన పార్టీ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ లు సందర్శించారు.ఈ నేపథ్యంలో కాంట్రాక్టర తో సంబంధం...
Read More..గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు అధికార టీఆర్ఎస్ పార్టీని వీడి మరొకరిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.పిండివంటలతో ఆయనకు ఉన్న విభేదాలే దీనికి కారణమని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరులతో సమావేశం నిర్వహించడంతో రాజకీయ...
Read More..మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ తోనే తన రాజకీయ జీవితమని చెప్పారు.దీంతో పార్టీ మారుతారన్న ఊహాగానాలకు చెక్ పడింది.కేసీఆర్ వలనే ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా ఉందన్నారు.రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయని తెలిపారు.నిజాయితీగా ఉంటానన్న తుమ్మల.నీతి...
Read More..1.కామారెడ్డిలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం తెలంగాణ లో కాంగ్రెస్ కేలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కామారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది. 2.వేములవాడలో భక్తుల రద్దీ కార్తీక్ రెండవ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం...
Read More..కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.మునుగోడు లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ఆలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని...
Read More..మరోసారి కాంగ్రెస్ కు భంగపాటు ఎదురయింది.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం చెందింది.ముందు నుంచి ప్రధాన పోటీ అంతా టిఆర్ఎస్ బిజెపి అన్నట్లుగానే సాగడం, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కాంగ్రెస్ దక్కించలేకపోవడం వంటివి రాబోయే సార్వత్రికి ఎన్నికల్లో...
Read More..నెల్లూరు జిల్లా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్.మునుగోడులో నైతికంగా బిజెపి దే గెలుపు.ఎన్నికల్లో అన్ని అక్రమాలకు టిఆర్ఎస్ పాల్పడింది.స్వయంగా ముఖ్యమంత్రి.మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బూత్ ఇంచార్జ్ లుగా వ్యవహరించారు.ప్రజలను భయపెట్టి పథకాలు ఇవ్వమని చెప్పి బెదిరించి ఓట్లు వేయించుకున్నారు. దేశంలో...
Read More..ప్రముఖ జర్నలిస్ట్ TV9 వ్యవస్థాపకుడు రవి ప్రకాష్ త్వరలో కొత్త టెలివిజన్ ఛానెల్ని ప్రారంభించినున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంబానీ గ్రూప్ సారధ్యంలో తెలుగు కొత్త ఛానెల్ రానున్నదని, దానికి రవి ప్రకాశ్ నేతృత్వం వహించనున్నట్లు వార్తలు వచ్చాయి.అనుకోకుండా ఛానెల్పై అంబానీ గ్రూప్ వెనక్కి...
Read More..దేశంలోనే హాట్ టాపిక్ అయిన మునుగోడు సెగ్మెంట్, పాలిటిక్స్ ను షేక్ చేసింది.మరి మునుగోడులో జెండా పాతేదెవరు ? అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టు సాధిస్తుందా ? ప్రభుత్వం పై తొడ గొట్టి మరీ యుద్దానికి దిగిన రాజగోపాల్ రెడ్డి సత్తా...
Read More..నల్గొండ: హోటల్ మనోరమలో కే ఏ పాల్ కామెంట్స్.నన్ను ఇండిపెండెంట్ గా పోటీ చేయమని అమిత్ షా నాతో అన్నారు.ఈవిఎమ్ లు టాంపరింగ్ చేస్తున్నారు.ప్రజా స్వామ్యం దుర్వినియోగం అవుతుంది.మునుగోడులో మంచిగా ఎలక్షన్ జరిగింది.టీఆరెఎస్ అధికార దుర్వినియోగంకు పాల్పడింది.సిఆర్పీఫ్ బలగాలతో నన్ను కొట్టించారు.నన్ను...
Read More..దేనికైనా కొంత హద్దూ పద్దూ ఉండాలి.ఉంటుంది.ఒక్క రాజకీయాలకు మాత్రం ఏ మాత్రం లెక్కా ఉండవు.అవి రోజు రోజుకూ తమ విలువలను కోల్పోతున్నాయి.జనం దృష్టిలో చులకనౌతున్నాయి.ఎన్నికల సమయంలో ఈ దిగజారుడు మరింత ఎక్కువ అవుతుంది.ఇప్పుడు తాజాగా మునుగోడు ఎన్నికల విషయంలో రాజకీయ దివాలా...
Read More..మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు లో ఈ రోజు రాత్రి జరిగిన ఆర్యవైశ్య, వర్తక వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
Read More..అనూహ్యమైన మార్గాలు మరియు అంతుచిక్కని వ్యూహాల కోసం అతని మొగ్గు ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి ఇది అందరినీ ఓడించింది.తన ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ వేటాడిందన్న ఆరోపణలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో ఎందుకు మాట్లాడడం లేదు.ఈ అంశంపై సీఎం...
Read More..మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలలో మంత్రి గంగుల కమలాకర్ విరివిగా ప్రచారం నిర్వహిస్తున్నారు.నేటి ఉదయం నుండి సంస్థాన్ నారాయణపురంలో కాలినడకన ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ అభ్యర్థి కూచికుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ సందర్భంగా స్థానిక మీడియాతో...
Read More..గత కొద్ది మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్న కేటీఆర్ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.చెడుపై మంచి సాధించిన ప్రతీకగా, చీకట్లను పారదోలి వెలుగును నింపే పండుగగా జరుపుకుంటున్న దీపావళి పండుగ అందరి జీవితాల్లో...
Read More..రాజకీయ మంటేనే ఒక చదరంగం.ఏ పార్టీ ఏ నాయకుడు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది పెద్ద రహస్యం.చెప్పేది చేయక పోవడం.చేసేది చెప్పక పోవడమే అసలైన రాజకీయ నాయకుని లక్షణం.నిప్పు లేనిదే పొగ రాదు అనే నానుడి బహుశా వీళ్ళ నుండి...
Read More..మునుగోడులో ఉప ఎన్నికకు హైదరాబాద్ శివార్లలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.తెలంగాణ రాష్ట్ర రాజధాని శివార్లలోని ఫంక్షన్ హాళ్లు, రిసార్ట్స్లో చాలా సమావేశాలు జరుగుతున్నాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్లోని ఫంక్షన్ హాళ్లకు ప్రతిరోజూ వివిధ సామాజిక వర్గాలకు చెందిన...
Read More..ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా సినిమాలు మరియు రాజకీయాలు రెండు పెద్ద ప్రపంచాలు.తెలుగు నేల విషయానికి వస్తే, ఒక క్షేత్రం మరొక క్షేత్రంపై ఉన్న లింక్, ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.కొంతమంది సినీ నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్ర నాయకులుగా మారగా, మరికొందరు...
Read More..మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలు చేస్తున్నారు.అయితే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం సాగుతున్న తీరుపై ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రచారం అనుకున్న స్థాయిలో జరగడం...
Read More..తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే కాదు.ఈ మధ్యనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన పెద్ద ఎత్తున తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు.జాతీయ పార్టీగా అవతరించేందుకు రాజకీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో ఉనికిని కలిగి...
Read More..ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు తమ సత్తా చాటడంతో ఇప్పుడు అందరి దృష్టి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది.ఇతర పార్టీలతో పోలిస్తే అధికార టీఆర్ఎస్ కొన్ని అడుగులు ముందుకేసి శాసనసభ్యులు ఓట్లు కోరుతూ ఓటర్లను కలుస్తున్నారు.కేబినెట్ మంత్రులు సైతం ప్రచార కార్యక్రమాల్లో...
Read More..టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వస్తున్నట్లు వచ్చిన వార్తలు కేవలం పుకార్లేనని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారరు.ఈ నేపథ్యంలో...
Read More..ప్రజలు ఓటేసి గెలిపించేది ప్రజా సమస్కల పరిష్కారం కోసం, సొంత కాంట్రాక్టుల కోసం కాదుశివన్న గూడెం చెరువుకోసం రాజీనామా చేసినవా…? మేళ్ల చెరువు కోసం రాజీనామా చేసినవా…? ముదిరాజ్ సోసైటీ కోసం రాజీనామా చేసినవా?18వేల కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా...
Read More..మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో ప్రచార వేడి పెరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచితే అదే స్థాయిలో బిజెపి నేతలు తగ్గేదేలే అన్నట్లు ప్రచారంలో దూసుకెళుతున్నారు.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలందరికీ...
Read More..మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశించిన పల్లె రవి కుమార్.టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు.ఈ క్రమంలో రవి దంపతులు టీఆర్ఎస్ గూటికి చేరారు.రవి సతీమణి ప్రస్తుతం చందూరు ఎంపీపీగా ఉన్నారు.ఈ...
Read More..మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టీఆర్ఎస్ కు సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఢిల్లీలో ఉన్నారు.మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశించిన...
Read More..BJP అభ్యర్థి కొమటి రెడ్డి 18000 కోట్ల రూపాయల కాంట్రాక్టు గురించి మాట్లాడుతున్నపోస్టర్లు మునుగోడులోని చందూర్ టౌన్ అంతటా రహస్యంగా దర్శనమిస్తున్నాయి,TRS తనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది.
Read More..మంత్రి మల్లారెడ్డి పై బిజెపి, కాంగ్రెస్ పార్టీలో తన పైన దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు, ఆయన మంత్రి అయిన తర్వాత తన బంధువులను కలవడం కుదరలేదని, అందుకనే చాలా రోజుల తర్వాత నా బంధువులందరికీ వెళ్తే నాపై ఇటువంటి దుష్ప్రచారం చేయడం...
Read More..మునుగోడు ఉపఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నాయి.ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆరే నేరుగా మునుగోడు వార్ లోకి దిగుతున్నారు.ప్రచార బాధ్యతలను ఇప్పటికే 14 మంది మంత్రులకు, 72 మంది ప్రజాప్రతినిధులకు అప్పగించిన...
Read More..ఆంధ్రప్రదేశ్లో పార్టీని నడిపించేందుకు వెలమ, కొప్పుల వెలమ వర్గాలకు చెందిన నేతల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వెతుకుతున్నారా? ఆంధ్రప్రదేశ్ లో వెలమల సంఖ్య తక్కువగా ఉంది.కానీ కొప్పుల వెలమలు ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు రాజమండ్రి నగరంలో సంఖ్యాపరంగా బలంగా ఉన్నారు.అటు...
Read More..సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా మండిపడ్డారు.టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ తో ఏర్పడిందన్నారు.నీళ్లు, నిధులు, నియామకాల కోసం టీఆర్ఎస్ ను స్థాపించారన్న నిర్మలా సీతారామన్.కేసీఆర్ మాటలు నమ్మే ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు.టీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క...
Read More..తాంత్రిక అవసరాల కోసమే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.అందుకే పార్టీ జెండా, ఎజెండా ఏది లేకుండా కేవలం పార్టీ పేరును మారుస్తున్నట్లు ప్రకటించారని ఎద్దేవా చేశారు.ఒక తాంత్రికుడు చెప్పినట్లుగా...
Read More..మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారైంది.ఈ మేరకు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అధికార పార్టీ తరపున బరిలో నిలవనున్నారు.కూసుకుంట్లను అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు.ఉపఎన్నికపై మంత్రి జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్ లతో చర్చించిన అనంతరం అభ్యర్థి...
Read More..