తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ముగిసింది.కానీ ఈ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు.ఇప్పటికే లోక్సభ ఉప ఎన్నిక పై టీడీపీ గరం గరంగా ఉండగా, ఆ పార్టీ నేతలు ఎన్నికల తీరు పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హంగామా చేస్తున్న విషయం...
Read More..ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో, తెలంగాణలోని నాగార్జునసాగర్ నియోజక వర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ పోరు ఈ రోజుతో ముగిసిన విషయం తెలిసిందే.కాగా ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కరోనా కారణంగా సాయంత్రం 7 గంటల వరకూ...
Read More..తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ గెలవటానికి అడ్డదారులు తొక్కుతున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.పోలింగ్ సరళిలో అవకతవకలు జరుగుతున్నాయని, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందని వారు ఓట్లు వేస్తున్నారని, దొంగ ఓట్లు పడుతున్నాయని విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.ఇలాంటి తరుణంలో తిరుపతి ఉప ఎన్నిక...
Read More..తిరుపతి ఉప ఎన్నికలలో అధికార పార్టీ వైసిపి మెజార్టీ సాధించటానికి అడ్డదారులు తొక్కుతున్నటు విపక్ష పార్టీల ఆరోపణలు చేస్తూ ఉన్నాయి.తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సంబంధం లేని నియోజకవర్గాల నుండి దొంగ ఓట్లు వేయించడానికి బస్సుల్లో తరలిస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు.ఇలాంటి...
Read More..TDP national general secretary Nara Lokesh promised at Sri Venkateswara Swamy’s feet in Alipiri that he was not involved in the assassination of the late former minister YS Vivekananda Reddy.Previously,...
Read More..ఏపీలో రెండు రోజుల క్రితం విడుదలైన వకీల్ సాబ్ సినిమా విషయంలో జగన్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని వకీల్ సాబ్ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సూచనలు చేసింది.ప్రస్తుతం ఏపీలో...
Read More..తిరుపతిలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఈ ఎన్నికలో విజయాన్ని ఆశిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుందట.ఇప్పటికే తెలంగాణలో బీజేపీకి కొంత ఊపిరిని అందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని తిరుపతి ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక...
Read More..బుద్ది మందగిస్తే చేసే పనుల్లో అర్ధం ఉండదంటారు.ఇలాగే నేడు మనుషులు అని చెప్పుకుంటున్న వారు తలకు మాసిన పనులు చేస్తూ సమాజానికి కీడు తలపెడుతున్నారు.వారి జల్సాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.ఇలాంటి వారిలో కొందరైతే దేవుడి హుండీలను కూడా కొల్లగొడుతున్నారు. తాజాగా తిరుపతిలోని...
Read More..ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి ఉప ఎన్నిక షురూ అయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యం లో జరగబోయే ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీల నాయకులు ఎవరికి వారు సత్తా చాటడానికి అనేక వ్యూహాలు వేస్తున్నారు.ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ...
Read More..ఏపీలోని తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక కోసం ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.కానీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.అయితే తాజగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును ఖరారు చేశారనే...
Read More..ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతున్న టీడీపీకి ఊహించని షాక్ తగిలింది.ఇప్పటికే టీడీపీ ఏపీలో అనాధపార్టీగా మారుతున్న క్రమంలో సైకిల్ను శ్రమనంతా కూడగట్టుకుని, చిన్న బాబు, పెద్దబాబు చెమట్చోడ్చుతూ ముందుకు తీసుకెళ్లుతున్నారు.అయినా గానీ పార్టీ శ్రేణులు అర్ధం చేసుకోకుండా వలసబాట పట్టారు.ఈ...
Read More..తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే జరగనున్న ఉప ఎన్నికలో ఈ టికెట్ విషయంపై జనసేన పట్టుబడుతోంది.బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో సొంతగా నిర్ణయం తీసుకోలేక.బీజేపీని ఒప్పించేందుకు తలకు మించిన భారంగా భావిస్తోంది ఇప్పటికే ఈ టికెట్ విషయంపై ఢిల్లీకి రెండు సార్లు...
Read More..ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఏడుకొండల వారి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రతి రోజు 1000 శీఘ్ర దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సుల్లో...
Read More..తిరుపతికి వెళ్లగానే వీలైనంత త్వరగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మీ మనస్సు ఆరాట పడుతుందా.ఇంకా దర్శనానికి టికిట్స్ బుక్ చేయలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదు.ఎందుకంటే మీరు త్వరగా శ్రీవారి దర్శనం పొందాలంటే ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కితే చాలు. అవునండి...
Read More..ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు.ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలు,మరోవైపు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలు హడావిడి మొదలు కావడంతో, పవన్ సినిమాలని కాసేపు పక్కనబెట్టి ఏపీలో అడుగుపెట్టారు.తాజాగా తిరుపతి పార్లమెంట్ స్థానంలోని జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యి, ఎన్నికల్లో...
Read More..చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రోజా అడ్డాలో బీజేపీ సరికొత్త స్ట్రాటజీ వేయడానికి రెడీ అయ్యింది.చాలా వరకూ సినీ గ్లామర్ ఉన్నవాళ్లు తిరుపతి పరిసర ప్రాంతాల్లో రాజకీయాల్లో నెట్టుకు రావడం జరిగింది.చిరంజీవి ఎన్టీఆర్ వంటి వాళ్ళు తిరుపతి నుండి...
Read More..తెలంగాణలో బీజేపీ పరిస్థితి గతం కంటే బాగా మెరుగు పడింది.అధికారం దక్కించుకునే అంత స్థాయికి బాగా బలం పెంచుకుంది.ఎప్పటి నుంచో బలమైన పునాదులు వేసుకున్న తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పునాదులను కదిలించే పరిస్థితికి బీజేపీ బలం పెంచుకోగలిగింది.ఇదంతా ఒక్కసారిగా జరగకపోయినా,...
Read More..బీజేపీ సీనియర్లు.ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.రాష్ట్ర పార్టీ చీఫ్ సోము వీర్రాజు చేస్తున్న కామెంట్లు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని గమనిస్తున్న సీనియర్లు.ఇదేం విడ్డూరం అంటూ బుగ్గలు నొక్కకుంటున్నారు.సీమలో జెండా నాటుతాం.సీమ అభివృద్దికి రు.20 వేల కోట్లు కేటాయిస్తాం.అధికారంలోకి రాగానే.సీమను పరుగులు పెట్టిస్తాం.రాష్ట్రంలో జగన్...
Read More..గ్రేటర్ ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు, సీట్లు రాబట్టకునేందుకు బీజేపీ ఎన్నో ఎత్తులు, జిత్తులు వేసింది.ముస్లింల ఓట్లు పడకపోయినా హిందువల ఓట్లు గంపగుత్తగా పడతాయని ఎన్నో ఎత్తులు, స్కెచ్లు వేసింది.తాము అనుకున్న విషయంలో కొంత వరకు బీజేపీ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.ఆ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలంగా రాజకీయాలలో కొనసాగుతున్నా, ఇంకా ఆయన రాజకీయ పాఠాలు వంట పట్టించుకోలేదని , అందుకే ఆయనకు అధికారం అనేది అందని ద్రాక్షగా మారింది అనే టాక్ ఏపీ రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉంది.దీనికి...
Read More..తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒకపక్క బిజెపి, మరోపక్క జనసేన పార్టీలు ప్రజా ఉద్యమాలను భుజాన వేసుకున్నాయి.కొద్దిరోజులుగా బిజెపి జనసేన పార్టీలు ఏపీ రాజకీయాలలో వేడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.ఈ రెండు పార్టీలలో ఏ పార్టీ పోటీ చేస్తుందనే...
Read More..ఆషామాషీగా రాజకీయాలు చేస్తే లాభం ఉండదు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ జనాల్లో బలం పెంచుకుంటూ, పార్టీ నాయకులలో ఉత్సాహం రేకెత్తించే...
Read More..జనసేన పార్టీ విషయంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరి జన సైనికులకు మొదటి నుంచి ఆగ్రహం కలిగిస్తూనే ఉంది.పేరుకు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నా, ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, ఒకరికొకరు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తూ...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు లేనంత పొలిటికల్ స్పీడ్ ను ఇప్పుడు చూపిస్తున్నారు.ఆషామాషీగా రాజకీయాలు చేస్తే పూర్తిగా వెనుకబడిపోవాల్సి ఉంటుందని, భవిష్యత్తులో ను అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదు అనే అభిప్రాయానికి వచ్చిన పవన్ ఈ స్పీడ్ ను...
Read More..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం బాగా వంట పట్టించుకున్నట్టుగా కనిపిస్తున్నారు.రాజకీయాలలో మొహమాటాలకు, త్యాగాలకు తావులేదని, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి అనే విషయాన్ని పవన్ గ్రహించినట్టుగా కనిపిస్తున్నారు.గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పవన్ ఒంటరిగా ఎన్నికలకు...
Read More..తిరుపతి ఉప పోరుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.మరో రెండు నెలలు గడువు ఉన్నప్పటికీ.ఇప్పటి నుంచే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి.గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాదరావు.హఠాన్మరణం చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఇలాంటి పరిస్థితిలో ఇతర పార్టీలు...
Read More..టీడీపీ అధినేత చంద్రబాబు చీకటి పొత్తుల్లో ఆరితేరిపోయారు.ఆయన తన రాజకీయ స్వార్థం కోసం ఎన్నోసార్లు చీకటి పొత్తులకు తెరలేపారు.బీజేపీతో పొత్తు పెట్టుకుని పొగిడింది బాబే.తర్వాత 2009లో బయటకు వచ్చి బీజేపీని తిట్టింది బాబే.మళ్లీ అదే బీజేపీతో 2014లో పొత్తు పెట్టుకుని మోడీ,...
Read More..యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మంచిజోరు మీద ఉన్నాడు.దసరా సందర్భంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తాను చేయబోయే సినిమాని లాంచ్ చేశాడు.ఈ సినిమాలో శర్వానంద్ కి జోడీగా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటిస్తుంది.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో...
Read More..తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు శ్రీవారి బ్రహ్మోత్సవాల కానుకగా రూ.14,000 బహుమానం అందుకోనున్నారు.టీటీడీ బ్రహ్మోత్సవ బహుమానంగా టీటీడీ ఉద్యోగులకు 21 కోట్ల రూపాయలు చెల్లించనున్నది.శాశ్వత ఉద్యోగులకు 14వేల రూపాయలు, కాంట్రాక్టు ఉద్యోగులకు 6850 రూపాయలు టీటీడీ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.టీటీడీ ఉద్యోగులతోపాటు...
Read More..Security is tightened at all the temples in Andhra Pradesh after Antarvedi incident. After the fire incident at Lakshmi Narasimha Swami temple in Antarvedi, security has tightened at all temples...
Read More..కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి.ఇప్పటికే లాక్ డౌన్ నాలుగో పర్వం నేటితో ముగిసింది.అయితే ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదు.ప్రతి రోజు దేశ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో కరోనా కేసులు బయట పడుతున్నాయి.అయితే ఆర్ధిక వ్యవస్థలు...
Read More..ప్రస్తుతం టీటీడీ ఆస్తుల విక్రయం వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.జాతీయ స్థాయిలో హిందుత్వ వాదులు, ఇతర పార్టీల వారు, స్వామీజీలు పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వ వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు.ఈ విషయంలో ఇప్పటికే ప్రజాగ్రహం ఎదురవుతుందని గమనించిన టీటీడీ భూముల అమ్మకంపై...
Read More..భారత దేశంలో ప్రసిద్ధి గాంచినటువంటి హిందూ ఆలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి.అయితే ఈ దేవస్థానం పేరుకే కాకుండా ఆలయ ఆదాయం లోనూ ముందుంది.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా...
Read More..మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాణంలో 1990 రూపొందిన అద్బుత దృశ్య కావ్యం జగదేక వీరుడు అతిలోక సుందరి.మే 9వ తారీకుతో ఈ చిత్రం విడుదల అయ్యి 30 ఏళ్లు అవుతుంది.తెలుగులో అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికి...
Read More..చైనాలో అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో వచ్చిన కోవిడ్-19 వ్యాధి కారణంగా ఇప్పటికే ఆ దేశంలో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇక అక్కడి నుంచి ఆసియా దేశాలు మొత్తం ఈ వైరస్ విస్తరిస్తుంది.ఇప్పటికే హాంకాంగ్, దక్షిణ కొరియా, ఉత్తర...
Read More..తిరుమలని కలియుగ వైకుంఠం అని అందరూ అంటారు.కాశి తర్వాత హిందువులకి అత్యంత పవిత్రమైన స్థలం తిరుమల.అందుకే కోట్లాది భక్తులు ప్రతి సంవత్సరం తిరుమలకి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.ఇక కొండ మీద శ్రీనివాసుడు నిజంగా కొలువై ఉన్నాడని చాలా మంది విశ్వసిస్తారు.అయితే...
Read More..కలియుగ వైకుంఠం తిరుపతికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.అంతే ప్రాధాన్యత కలిగి ఉన్న తిరుపతి లడ్డు కోసం భక్తులు పోటీ పడుతుంటారు.అయితే నిర్వాహకుల పుణ్యమా అని తిరుపతి లడ్డూ నాణ్యత విషయంలో అనేక సార్లు డొల్లతనం బయటపడింది.కాగా తాజాగా...
Read More..