తమిళ నటుడు విష్ణు విశాల్, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల గత కొద్ది నెలలుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమకు సాక్ష్యాలుగా పలుమార్లు వీరిద్దరు వార్తల్లో నిలిచిన సంగతులు ఎన్నో.ఇక...
Read More..క్రికెట్ లో యూనివర్సల్ బాస్ గా పిలవబడే క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గ్రౌండ్ లో దిగాక అవతల జట్టు బౌలర్ ఎవరైనా సరే బాల్ కొడితే బౌండరీ లైన్ అవతలే అన్నట్టుగా వీర విహారం చేసే వ్యక్తిగా...
Read More..నేడు ఐపీఎల్ 14 సీజన్ భారత్ లో పూర్తిగా బయో బబుల్ నీడలో మొదలు కాబోతోంది.ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా రోజుకు పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.కరోనా మహమ్మారి కారణంగా అట్టహాసమైన ప్రారంభోత్సవాలకు దూరంగా ఉంటూ...
Read More..భారతదేశంలో క్రికెట్ అభిమానులకు కొదవ లేదంటే నమ్మండి.దేశంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని వేదం ఏమీ లేకుండా ఎంతోమంది క్రికెట్ ను ఆడడం చూడడం వంటివి చేస్తూనే ఉండడం గమనిస్తూనే ఉంటాం.క్రికెట్ అనేది ఒక ఎమోషన్.ఏదైనా టీమ్ తో...
Read More..ఇటీవల కాలంలో టీమ్ ఇండియా టీ20, వన్డే, టెస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఫార్మాట్ లో ఘన విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తోంది.టీమిండియా ఆటగాళ్లు టెస్ట్ సిరీస్ లలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్టులపై గెలిచి నెంబర్...
Read More..ఒక్క ఓవరులో 2-3 సిక్సర్లు కొట్టాలి అంటే చాలా కష్టం.అలాంటిది కొందరు బ్యాట్స్మెన్లు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి క్రికెట్ అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నారు.ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్లో...
Read More..నిన్న పూణే వేదికగా జరిగిన వన్డే ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్, టీం ఇండియా హోరాహోరీ తలపడ్డాయి.ముఖ్యంగా 22 ఏళ్ల యంగ్ క్రికెటర్ శ్యామ్ కరణ్ ఒక్కడే టీమిండియా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.మెయిన్ బ్యాట్స్ మెన్లు అందరూ అవుట్ అయిన తర్వాత...
Read More..ఐపీఎల్ 14వ సీజన్ ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న నేపథ్యంలోనే బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ కి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఫీల్డ్ అంపైర్ ఇచ్చే సాఫ్ట్ సిగ్నల్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.అంతేకాకుండా షార్ట్ రన్ పై...
Read More..ఇండియాలో ఎక్కడ చూసినా మోసాలే వెలుగు చూస్తున్నాయి.డబ్బుల కోసం ఎలాంటి మోసాలు చేయడానికైనా కొందరు మనుషులు దిగజారి మరి ప్రవర్తిస్తున్నారు.అక్రమంగా డబ్బులు సంపాదించడానికి తెలివైన మార్గాలు ఎంచుకుంటున్నారు.కానీ ఎంత తెలివిగా డబ్బు సంపాదించిన ఏదో ఒక రోజు వారి బండారం బయట...
Read More..ఐపీఎల్ 2021 సీజన్ కి సంబంధించిన గీతం వచ్చేసింది.“ఇండియా కా అప్నా మంత్ర” పేరిట విడుదలైన ఈ సీజన్ యొక్క గీతం అందరినీ ఆకట్టుకుంటోంది.ఐపీఎల్ నిర్వాహకులు ఈ గీతానికి సంబంధించిన వీడియోని ఇటీవలే విడుదల చేశారు.ఒక్క నిమిషం 30 సెకండ్ల నిడివిగల...
Read More..వయసు పైబడినా కూడా దిగ్గజ భారత క్రికెటర్లు ఆదివారం రోజు జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 క్రికెట్ టోర్నీలో తమ సత్తా చాటి అందర్నీ ఆశ్చర్యపరిచారు.రిటైరైన క్రికెటర్లతో నిర్వహించిన ఈ రోడ్ సేఫ్టీ సిరీస్ లో శ్రీలంక లెజెండ్స్...
Read More..తాజాగా భారత క్రికెటర్ రోహిత్ శర్మ టీ20 మ్యాచులలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండవ ప్లేస్ దక్కించుకున్నారు.ఐతే రోహిత్ శర్మ టాప్ 2 ప్లేస్ కి చేరుకున్నది ఐసీసీ ర్యాంకింగ్స్ లో మాత్రం కాదు.శనివారం రోజు నరేంద్ర మోడీ స్టేడియంలో...
Read More..ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యుత్తమైన ఆట కనబరుస్తూ టీమ్ ఇండియాను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది.టెస్ట్ మ్యాచులలో ప్రతికూలమైన పిచ్ కారణంగా టీమిండియా ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ టీ20 సిరీస్ లో ఇంగ్లాండ్ పై గెలవడానికి టీమిండియా చాలా...
Read More..అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన నాలుగవ టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టుపై 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.దీంతో టి20 సిరీస్ 2-2 లెవెల్ కి చేరుకుంది.ఐతే ఇషాంత్ కిషన్ తో కలిసి సూర్యకుమార్...
Read More..ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అత్యత్తమ ఆట ప్రదర్శన కనపరిచి బెస్ట్ ఉమెన్ క్రికెటర్ల లో టాప్ ప్లేస్ లో నిలుస్తున్నారు.వికెట్ కీపింగ్ విషయానికి వస్తే ఆమె మహేంద్ర సింగ్ ధోనీ లాగా చాలా వేగంగా బంతిని క్యాచ్...
Read More..క్రికెట్ లో వివిధ రకాలైన బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్లు ఎంతోమంది ఉన్నారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.అంతేకాకుండా క్రికెటర్ల ఆశ్చర్యకరమైన షాట్లు, వింత బౌలింగ్ యాక్షన్ లు గురించి చెప్పుకోవలసిన అవసరము అంతకన్నా లేదు.అప్పుడప్పుడు సూపర్ మూమెంట్స్, మెరుపు...
Read More..మొతేరా మైదానం వేదికగా జరిగిన ఇంగ్లాండ్, భారత్ నాలుగో టెస్టులో టీమ్ ఇండియా 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కి చేరుకున్న భారత్ లార్డ్స్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో తలపడనుంది.అయితే ఇండియా,...
Read More..కరోనా వైరస్ కారణంగా గత సంవత్సరం జరగాల్సిన లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 4 మ్యాచ్ లు అనంతరం వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సిరీస్ తాజాగా రాయ్పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మళ్లీ ప్రారంభం అయింది.ఈ...
Read More..రిషబ్ పంత్.ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో రిషబ్ పంత్ తన హవా కొనసాగిస్తున్నాడు.గత టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా లో ఆస్ట్రేలియా తో భాగంగా తనదైన శైలిని చూపిస్తూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.ఇందులోభాగంగానే రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చివరి...
Read More..ఇండియా- ఇంగ్లాండ్ జట్లు మధ్య చివరి రెండు టెస్టులతో పాటు టీ20 సిరీస్ కూడా (సర్దార్ వల్లభాయ్ పటేల్) మొతెరా స్టేడియంలో జరగనున్నాయి.ఫిబ్రవరి 24న భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానున్నది.దీంతో ఇంగ్లాండ్ మరియు టీమిండియా క్రికెట్...
Read More..ఐపీఎల్ మ్యాచ్ లకు అభిమానులను అనుమతించాలి అనే విషయంపై ఇండియన్ క్రికెట్ బోర్డు ఆలోచిస్తోందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పారు.ఐపీఎల్ 2021 సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఏప్రిల్ లేదా మే నెలలో జరగనుందని...
Read More..మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక హృదయ వికారమైన సంఘటన చోటు చేసుకుంది.జిన్నూరు నగరంలో లోకల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది.అయితే నిన్న ఓ మ్యాచ్ జరుగుతున్న సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఒక బ్యాట్స్ మ్యాన్ ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి...
Read More..చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో ఇంగ్లాండ్ చేతిలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం పొందిన ఇండియా రెండవ టెస్టులో మాత్రం బాగా పుంజుకుని ఘన విజయం సాధించింది.ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఇండియా 317 పరుగుల...
Read More..ఐపీఎల్ 2021 సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ సర్వం సిద్ధం చేస్తోంది.చెన్నై వేదికగా ఫిబ్రవరి 18వ తేదీన వేలంపాట నిర్వహించనుంది.మరోవైపు ఇప్పటికే తమకు అవసరం లేని ఆటగాళ్లను ఎనిమిది ఫ్రాంచైజీలు వదులుకున్నాయి.వారందరినీ ఈసారి ఎవరు దర్శించుకుంటారనే ఆసక్తి నెలకొన్నది.అయితే...
Read More..చెన్నై లో చిదంబరం స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో భారతీయ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డులను నెలకొల్పుతున్నారు.ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆయన ఏకంగా 9...
Read More..సాధారణంగా వన్డే సిరీస్ లలో సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ ను అందరూ ప్రశంసించడం సర్వసాధారణం.అదే డబుల్ సెంచరీ, త్రిపుల్ సెంచరీ చేస్తే ఆ బ్యాట్స్మెన్ కి వచ్చే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తాజాగా ఒక యువ బ్యాట్స్మెన్ వన్డే...
Read More..టీమిండియా ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా మంగళవారం రోజు కలకత్తాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీ20, వన్డే మరియు టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని వెల్లడించారు.2009వ సంవత్సరంలో ఎంఎస్ ధోని నాయకత్వంలో శ్రీలంక తో జరిగిన అంతర్జాతీయ టీ20...
Read More..ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14 కి సంబంధించిన వేలంపాట చెన్నై లో ఫిబ్రవరి 18 వ తారీఖున జరగనున్నది.ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా జనవరి 27 వ తారీఖున ప్రకటించారు.అలెర్ట్ ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం.వేదిక చెన్నై”...
Read More..