స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణా కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్ లు శనివారం హైదరాబాద్ ఎల్బి స్టేడియం వద్ద ధర్మాకు దిగారు.పాతికేళ్లు పైగా పనిచేస్తున్నా సరే ఇంకా కాంట్రాక్ట్ కోచ్ లుగానే పరిగణిస్తున్నారని.తమని రెగ్యులరైజ్ చేయాలంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణా...
Read More..రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.ఈ విషయంలో నిరసన సెగలు చెలరేగుతున్నాయి.కాగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ...
Read More..విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు లభిస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల జన్మ హక్కు అనే నినాదంతో ముందుకెళ్లుతున్న ఏపీ ప్రజలకు...
Read More..దేశంలో రోజు రోజుకి డీజిల్ మరియు పెట్రోల్ ధర కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వినూత్నంగా నిరసన తెలియజేశారు.ఎలక్ట్రికల్ స్కూటర్ నడుపుతూ నిరసన వ్యక్తం చేశారు.మేయర్ ఫిర్హాద్ బండి డ్రైవింగ్ చేయగా దీదీ...
Read More..గత ఏడాది ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో నష్టాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.ఇక కరోనా సమయంలో వచ్చిన కష్టాలను, నష్టాలను తొలగించడానికి చేపట్టే పని ప్రభుత్వం దే ఉంటుంది.ఇక నష్టం జరిగిన వసూళ్లను తిరిగి సంపాదించడానికి ప్రభుత్వం ప్రతి ఒక్క...
Read More..కేంద్రంలో తిరుగులేని పార్టీగా చలామని అవుతున్న బీజేపీ ఇంతకాలం ఎలాంటి అడ్డులేకుంటా దూసుకుపోతుంది.అయితే తాజాగా పంజాబ్ నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుందట. మోడీ పధకాలు దేశంలో లక్ష్మి బాంబుల్లా పేలుతున్నాయి అని అనుకుంటున్న సమయంలో గత కొన్ని...
Read More..ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో టిడిపి శ్రేణులలో సంతోషం నెలకొంది.కాగా జైలు నుంచి విడుదలైన అచ్చెన్నాయుడు భారీ ఉద్వేగానికి గురయ్యారు.అంతేకాకుండా మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకోవడం జరిగింది.చేయని తప్పుకు సంబంధంలేని విషయంలో...
Read More..మందుబాబులకు ఎప్పుడు ఎటువంటి టెన్షన్ ఉండదు.ఎప్పుడు టెన్షన్ పడతారంటే మందు ధరలు పెరిగినప్పుడు మాత్రమే.అప్పుడు కూడా ఎందుకు పడతారంటే ముందుకు సరిపడా డబ్బులు దొరకనప్పుడు.కాని పెరిగినప్పుడు ధరలు తగ్గితే బాగుండు అని వాళ్లకు అనిపిస్తుంది కాని పాపం మన మందుబాబులు చేతిలో...
Read More..ఆర్ధిక కష్టాల సుడిగుండంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.కరోనా కష్టకాలం లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం చేయూతనిచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంటుందని, ఈ మేరకు కేటాయింపులు ఉంటాయని అంతా అంచనా...
Read More..తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సిమెంట్ బొచ్చ, తాపీ చేతబట్టారు.తాజాగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అడ్డం పడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక విధానం పై అసెంబ్లీ లో ఆయన ఈ విధంగా నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా బంగారాన్ని...
Read More..ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి బ్రిటన్ను సైతం కకావికలం చేస్తోంది.ప్రస్తుతం అక్కడ 1,20,067 మంది కోవిడ్ 19 బారిన పడగా, 16,060 మంది ప్రాణాలు కోల్పోయారు.కరోనా సోకిన వారిని రక్షించేందుకు వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి మరి పనిచేస్తున్నారు.అయితే నేషనల్...
Read More..సాధారణంగా బడికి వెళ్లమంటే పిల్లలు పరుగులు పెడతారు.నిజజీవితంలో ఈ ఘటన చాలా మంది ఎదుర్కొని ఉంటారు.చిన్నప్పుడు బడికి వెళ్లమంటే చాలా మంది ఈ రకమైన పరుగులు పెట్టారు.కానీ తాజాగా ఓ పోలీస్ అధికారి పెట్టిన పరుగులు ప్రస్తుతం వైరల్గా మారింది.ఇంతకీ ఆ...
Read More..