1.సింగపూర్ లో ఘనంగా అన్నమయ్య శతగళర్చన తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో ఐదవ అన్నమయ్య శతక రచన మొదటి రోజు కార్యక్రమం సింగపూర్ లోని సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. 2.ఎన్ఆర్ఐ యువతకు ఎమ్మెల్యే టికెట్లు...
Read More..1.తానా బాట సంయుక్తంగా నిర్వహిస్తున్న పాఠశాల వసంతోత్సవం కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారిగా పని చేసిన అకున్ సబర్వాల్ ముఖ్యఅతిథిగా హాజరై పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడారు. 2.ఘనంగా బోస్టన్ లో మహానాడు బోస్టన్...
Read More..1.ఎన్నారైలకు టిడిపి ఎమ్మెల్యే వినతి అమెరికాలోని బోస్టన్ నగరంలో రెండు రోజుల పాటు జరిగే తెలుగుదేశం మహానాడు శుక్రవారం రాత్రి ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.టిడిపి మళ్లీ అధికారంలోకి...
Read More..1.ఎన్నారై టిడిపి అభిమానులతో ఆత్మీయ సమావేశం అనంతపురం అర్బన్ టిడిపి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తో తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తో ఆత్మీయ సమావేశం మే 18 న షార్లెట్ నగరం లో వైభవంగా జరిగింది. 2.లండన్...
Read More..1.అమెరికా కు తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ఈ నెల ,27-29 తేదీల మధ్య న్యూజెర్సీ లో మెగా కన్వెన్షన్ ను నిర్వహిస్తోంది.దీనిని తెలంగాణలోని ఓ శిల్పి వద్ద 15 అడుగుల చార్మినార్, 18 అడుగుల ఓరుగల్లు...
Read More..1.Weta ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే వేడుకలు అంతర్జాతీయ మదర్స్ డే వేడుకలను అమెరికాలోని ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది.ఉమెన్ ఎంపవర్మేంట్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు జాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 14 న యూనివర్సిటీ...
Read More..1.బోస్టన్ లో ‘ మహానాడు ‘ వేడుకలు ఎన్.ఆర్.ఐ టీడీపీ ఆధ్వర్యంలో బోస్టన్ లో మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు హాజరు కానున్నారు....
Read More..1.జర్మనీలో పడవ ప్రమాదం తెలుగు విద్యార్థి మృతి జర్మనీలో జరిగిన పడవ ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి కడారి అనిల్ (25 ) మృతి చెందాడు.ఇతడు జర్మనీలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 2.ఇండో అమెరికన్ కు అరుదైన గౌరవం ...
Read More..1.కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ మీటింగ్ కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ బుధవారం మీటింగ్ నిర్వహిస్తున్నట్టు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. 2.కువైట్ లోని భారతీయులకు గమనిక కువైట్ లోని బ్యాంకులు తమ...
Read More..1.భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు బ్రిటన్ రాజధాని లండన్ లో భారత సంతతికి చెందిన అజయ్ పాల్ సింగ్ (28 ) వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు.ఓ ఇంట్లో దొంగతనానికి మరో ఇద్దరితో కలిసి వెళ్లిన...
Read More..1.ఫ్లోరిడా లో ఉంటున్న భారతీయులకు శుభవార్త అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం కొత్త చట్టాన్ని తీసుకు రాబోతోంది.ఈ కొత్త చట్టం ద్వారా ట్యాక్స్ హాలిడే ను ప్రకటించనుంది.ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే సాంసంగ్ ఉన్న భారతీయులకు పెద్ద ఉపశమనం కలిగినట్టే. 2.దుబాయ్...
Read More..1.యూకే లో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు ఈనెల 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని యూకేలో భారీ స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు యూకేలోని ఎన్నారైలు ఏర్పాట్లు చేసుకున్నారు. 2.భారత విద్యార్థుల కోసం ఫ్రాన్స్ సరికొత్త నిర్ణయం 2025 నాటికి భారత్ కు...
Read More..1.నాట్స్ సరికొత్త కార్యక్రమం ఉత్తర అమెరికా తెలుగు సంఘం వినూత్న కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.ఇంట్లో పిల్లలు వాడే ఎలక్ట్రానిక్ పరికరాలను చెత్త బుట్టలో పడకుండా శరణార్థుల పిల్లలకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.” డోంట్ డిచ్ ఇట్, డొనేట్ ఇట్ ”...
Read More..1.ఆటిజం పై నాట్స్ వెబినార్ కు విశేష స్పందన అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆటిజం పై వెబినార్ నిర్వహించింది.దీనికి విశేష స్పందన లభించింది. 2.శ్రీలంకలో ఎన్నికలకు మాజీ...
Read More..1.సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో మే 16న అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2.అమెరికాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సన్నాహాలు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను మే 28 న ఉదయం...
Read More..1.యూరప్ పర్యటనకు ప్రధాని యూరప్ దేశాలు అనేక సవాళ్ల తో సతమతమవుతున్న సమయంలో తాను డెన్మార్క్, జర్మనీ , ఫ్రాన్స్ వెళ్తున్నాం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.మే 2న ఆయన ఈ పర్యటనకు వెళ్తారు. 2.తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా...
Read More..1.వీసా ఆన్ అరైవల్ పై మలేషియా కీలక నిర్ణయం భారత ప్రయాణికులకు మలేషియా శుభవార్త చెప్పింది.వీసా ఆన్ అరైవల్ పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 2.ఆపదలో ఉన్న తెలంగాణ ప్రవాసీలకు జీ డబ్ల్యూఏసీ సహాయం ఎడారి దేశంలో నిస్స్యహాయంగా...
Read More..1.లండన్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు లండన్ లో టీఆర్ఎస్ అవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్.ఆర్. ఐ టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ అవిర్భవ వేడుకలను నిర్వహించారు. 2.టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో...
Read More..1.న్యూ జెర్సీ స్టేట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్ లో భారతీయ అమెరికన్ కు చోటు అమెరికాలో మరో భారతీయ అమెరికన్ కు కీలక పదవి దక్కింది.న్యూ జెర్సీ స్టేట్ బోర్డ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్స్ సభ్యురాలిగా ఇండో అమెరికన్ వైద్యురాలు...
Read More..1.డాలాస్ కు రావాలంటూ ఉప రాష్ట్రపతి కి ఆహ్వానం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర తాజాగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు.మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటికి...
Read More..1.దక్షిణాఫ్రికాలో బాబు జన్మదిన వేడుకలు దక్షిణాఫ్రికాలో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. 2.భారత సంతతి వ్యక్తికి ఉరి శిక్ష ఖరారు మరణశిక్ష పడిన భారత సంతతి వ్యక్తి నాగేంద్రన్ కు సింగపూర్ కోర్టులో ఎదురు దెబ్బ...
Read More..1.ఎన్.ఆర్. ఐ టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టిన రోజు ఏర్పాట్లు ఎన్.ఆర్.ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యూరప్ లోని పలు నగరాల్లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.గల్ఫ్ కు విమాన సర్వీసులు పెంచిన స్పైస్...
Read More..1.భారత్ కు మరిన్ని విమాన సర్వీసులు ఇండియాకు తన కార్యకలాపాలను బెహ్రైన్ జాతీయ గల్ఫ్ ఎయిర్ వేగవంతం చేసింది.దీనిలో భాగంగా ఈ వేసవిలో 90% సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. 2.కాల్పుల కలకలం సౌత్ కరోలినా లోని కొలంబియా లో...
Read More..1.ఎన్నారై టిడిపి యూఎస్ఏ కోఆర్డినేటర్ గా జయరాం కోమటి ఎన్నారై తెలుగుదేశం పార్టీ యూఎస్ఏ కోఆర్డినేటర్ గా జయరాం కోమటి ని నియమిస్తున్నట్లు టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ప్రకటించారు. 2.చైనాలో ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన...
Read More..1.ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ సంగీత దర్శకుడు, ప్రముఖ గాయకుడు స్వతంత్ర సమరయోధుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలి అంటూ అమెరికాలో శంకర నేత్రాలయ యూఎస్ ఏ అధ్యక్షులు...
Read More..1.భారతీయ అసిస్టెంట్ పై వైట్ హౌస్ సెక్రెటరీ ప్రశంసలు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రెస్ సెక్రెటరీ గా విధులు నిర్వర్తిస్తున్న జెన్ పాకి తన అసిస్టెంట్ వేదాంత్ పటేల్ పై తాజాగా ప్రశంసలు కురిపించారు.అతడు చాలా టాలెంటెడ్...
Read More..1.తానా తెలుగు తేజం పోటీలు తెలుగు భాషా సాహిత్యం , పరివ్యాప్తి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించింది.తాజాగా తానా తెలుగు పరి వ్యాప్తి కమిటీ ఆధ్వర్యంలో తెలుగు తేజం పోటీలు నిర్వహిస్తోంది.రెండు తెలుగు...
Read More..1.ఇద్దరు భారతీయులకు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు ఇద్దరు భారతీయులపై సింగపూర్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే భారీ జరిమానా ను విధించింది.కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం పై శ్యామలరావు, అతీస్ రావ్ అనే ఇద్దరికీ ఒక్కొక్కరికి 1500 సింగపూర్ డాలర్ల ఫైన్...
Read More..1.తానా పుస్తక మహోధ్యమానికి విశేష స్పందన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘ పుస్తక మహోద్యమం ‘ ఘనంగా జరిగింది.ప్రవాస భారతీయులు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2.న్యూయార్క్ లో వీధికి గణేషుడి...
Read More..1.నాట్స్ ఆధ్వర్యంలో బాలల సంబరాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ హుస్టన్ లో బాలల సంబరాలను నిర్వహించింది.ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది కి పైగా పాల్గొన్నారు. 2.ట్విట్టర్ లో అతి పెద్ద వాటాదారునిగా ఎలన్...
Read More..1. భారతీయ విద్యార్థులకు భారీ ఉపశమనం కెనడాలో ఈ ఏడాది ప్రారంభంలో 3 కళాశాలలు పేరుతో మూతపడ్డ విషయం తెలిసిందే.దీంతో ఆ కాలేజీలో చదువుతున్న సుమారు రెండు వేల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.అయితే ప్రస్తుతం ఆ మూడు...
Read More..1.తెలుగు వైద్యుడికి ప్రతిష్టాత్మక అవార్డు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడు పి.రఘురాం కు ప్రతిష్టాత్మక యూకే అత్యున్నత పురస్కారం ‘ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ – 2021 ను అందుకున్నారు. 2.మరో ఇద్దరు భారతీయ అమెరికన్ల...
Read More..1.ఎన్.ఆర్. ఐ లకు కేంద్రం గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఎన్.ఆర్. ఐ లకు గుడ్ న్యూస్ చెప్పింది.ఎన్.ఆర్. ఐ లు ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్ విక్రయించే టూర్ ఆపరేటర్లు ఎన్.ఆర్. ఐ ల నుంచి పన్ను వసూలు చేయకూడదని ఆదేశించింది.ఐటీ...
Read More..1.భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్ భారత్ తో సహా కొన్ని దేశాలకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది.ఆ దేశాలపై ఉన్న ప్రయాణ అంశాలను సడలించింది. 2.ఆఫ్ఘన్ బాలల చదువుల పై తాలిబన్లు బ్యాన్ ! ప్రపంచ బ్యాంక్ షాక్ ఆఫ్ఘన్ బాలల...
Read More..1.మరో ప్రముఖ అమెరికన్ సంస్థకు సీఈవో గా భారతీయుడు అమెరికాలో ప్రముఖ కొరియర్ సంస్థ పెడెక్స్ సీఈవో గా భారతీయ అమెరికన్ సుబ్రమణ్యం నియమించబడ్డారు. 2.అమెరికాలో టిడిపి సంబరాలు టీడీపీ 40 వ అవిర్భవ దినోత్సవాన్ని ఆ పార్టీ ఎన్.ఆర్....
Read More..1.‘ స్వర్ణ వంశీ – శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారం వంశీ ఆర్ట్ థియేటర్స్ – ఇంటర్నేషనల్ ఇండియా & ‘శుభోదయం ‘ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదిక పై ప్రతిష్టాత్మక ‘ స్వర్ణ వంశీ – శుభోదయం...
Read More..1.భారత విద్యార్థుల పై యాపిల్ సీఈవో ప్రశంసలు భారత విద్యార్థులపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.తమిళనాడుకు చెందిన విద్యార్థులకు ట్విట్టర్ ద్వారా ప్రశంసలు తెలియజేశారు.యాపిల్ సంస్థ గత ఏడాది ఐఫోన్ 11 సిరీస్...
Read More..1.రికార్డ్ స్థాయిలో తానా సభ్యత్వాల నమోదు అమెరికాలో పెద్ద తెలుగు సంఘం గా పేరు పొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది.ప్రస్తుతం తాను సభ్యుల సంఖ్య 70 వేలు గా ఉంది....
Read More..1.సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఈ నెల 13,20 వ తేదీల్లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం అయ్యింది. 2.వచ్చే మూడేళ్ళలో 220 విమానాశ్రయాలు ...
Read More..1.ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సాహితీ సదస్సు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది.సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బాశబత్తిన అంతర్జాలం లో సభకు విచ్చేసిన సాహితీ వేత్తలకు నమస్కారం తెలియజేశారు. 2.అమెరికాలో...
Read More..1.భారత్ భయపడుతోంది : బైడన్ అమెరికా మిత్ర దేశాల్లాగ రష్యా వైఖరిని ఖందించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ వ్యాఖ్యానించారు. 2.రష్యా పై బైడన్ సంచలన వ్యాఖ్యలు ఉక్రెయిన్ పై రష్యా జీవాయుదాలను వాడబోతోందని అమెరికా అధ్యక్షుడు జో...
Read More..1.ఆటా (ATA ) ఆధ్వర్యంలో మెగా తెలుగు కాన్ఫరెన్స్ అమెరికా తెలుగు సంఘం (ATA ) ఆధ్వర్యంలో జూలై 17 న కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ సెంటర్ వేదిక గా ఈ కార్యక్రమం జరగనుంది. 2.తొమ్మిది దేశాల విషయంలో...
Read More..1.టూరిస్ట్ వీసాల పై సస్పెన్షన్ ఎత్తివేత కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఈ టూరిస్ట్ వీసాల తో సహా, సాధారణ పేపర్ వీసాల ను భారత్ పునరుద్ధరించింది. 2.యూఏఈ లో జస్టిస్ ఎన్వీ రమణ కు ఘన...
Read More..