తెలంగాణలో జరుగుతున్న రోజుకో ఘటన ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి.అవి ప్రభుత్వ పాత్ర అసలు ఉండకపోయినా ప్రతిపక్షాలు రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వం దుమ్మేత్తి పోస్తుంటాయి.అయితే రాజకీయంలో ఇది సహజమే.అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం సహజమే అయినా ప్రజలు ఆ ఘటనలో ఎవరి...
Read More..తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో రసవత్తరంగా మారుతున్నాయి.తాజాగా వై.ఎస్.షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఒక్కసారిగా సంచలనం లేపిన విషయం తెలిసిందే.అయితే దీనిపై ఒక్కో రాజకీయ పార్టీ నాయకులు ఒక్కో విధంగా స్పందించారు.జగన్ వదిలిన...
Read More..నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.నిజామాబాద్ లో పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి ఉంది.కాని అప్పటి నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కూడా ఈ హామీని నెరవేర్చడంలో విఫలం కావడంతో...
Read More..ఈ మాటలు అన్నది ఏ చోటా మోటా లీడర్ కాదు.ఆయనో ఎంపీ.కేసీఆర్ కూతురు కవితపై గెలిచిన ఎంపీ.ఆయన పేరు ధర్మపురి అరవింద్.నిజామాబాద్ ఎంపీ.పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన స్పందిస్తూ.కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ముస్లింల ఓట్ల కోసం చట్టాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు....
Read More..