టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి ఆర్తి అగర్వాల్( Aarti Agarwal ).ఈ లోకానికి దూరమై చాలా కాలమైనా కూడా ఇప్పటికి ప్రేక్షకులు ఈమెను తలుచుకుంటూనే ఉంటారు.అప్పట్లో తన అందంతో, నటనతో సినీ ప్రముఖులనే, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కుర్ర...
Read More..న్యూజెర్సీలో( New Jersey ) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, న్యూజెర్సీలోని హోప్వెల్ టౌన్షిప్లోని( Hopewell Township ) ఒక ఇంటిపై ఉల్క ( Meteorite ) వచ్చి పడింది.మెటాలిక్ వస్తువు అయిన ఈ ఉల్క పైకప్పు...
Read More..అవును, మీరు విన్నది నిజమే.యూఎస్, న్యూజెర్సీలోని( New Jersey ) ఓల్డ్ బ్రిడ్జ్ సమీపాన వున్న అడవుల్లో 220 కిలోల పాస్తా కుప్పలు తెప్పలుగా కనిపించడంతో ఇన్ని కేజీల పాస్తా( Pasta ) ఎవరు పడేసారన్న విషయంపైన స్థానికంగా పెద్ద చర్చకు...
Read More..2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) తనదైన మార్క్ చూపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన తీసుకొచ్చిన కార్యక్రమం ‘‘మన్కీబాత్’’( Mankeebaat ).ప్రతి నెలా చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఈ...
Read More..శీతాకాలంలో కంటే వేసవిలో దోమలు( Mosquitoes ) ఎక్కువగా కుడతాయనే విషయాన్ని మీరు గ్రహించే ఉంటారు.అయితే దోమలు ఇలా ఎందుకు చేస్తాయనేది బహుశా కొందరికే తెలుసు.ఇప్పుడు శాస్త్రవేత్తలు దీనిపై ఒక పరిశోధన చేశారు, దానిలో ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది.అలాగే దోమలు...
Read More..పబ్లిక్ కంపెనీలపై తప్పుడు ప్రచారానికి పాల్పడి అక్రమంగా లాభాలు ఆర్జించిన భారత సంతతి వ్యక్తి కుట్ర అమెరికాలోకి వెలుగులోకి వచ్చింది.యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ (ఎస్ఈసీ) ఇతని గుట్టును రట్టు చేసింది.నిందితుడు పబ్లిక్ కంపెనీలపై దాదాపు 100కి పైగా తప్పుడు...
Read More..అమెరికాలోని న్యూజెర్సీలోని ఓ ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ 10 ఏళ్లలోపు పిల్లలపై నిషేధం విధించింది.టింటన్ ఫాల్స్లోని నెట్టీస్ హౌస్ ఆఫ్ స్పఘెట్టి సోషల్ మీడియాలో ఈ రెస్టారెంట్ మార్చి 8 నుండి 10 ఏళ్లలోపు పిల్లలకు సేవలు అందించదని ప్రకటించింది.అవుట్లెట్ తన...
Read More..యూఎస్ఎలో రెండేళ్లకు ఒక్కసారి నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) అమెరికా తెలుగు సంబరాలు జరుగుతాయి.అయితే ఈసారి ఈ సంబరాల కోసం తాజాగా ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.కాగా దీనికి విశేష స్పందన లభించింది.ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం సందర్భంగా సంబరాల...
Read More..మిస్ వరల్డ్ అమెరికా టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ అమెరికన్ యువతి శ్రీషైనీ భారత్లో పర్యటిస్తున్నారు.పంజాబ్లో నివసిస్తున్న తన అమ్మమ్మ తాతయ్య విజయలక్ష్మీ, తిలక్రాజ్ సచ్దేవాలను కలిసేందుకు ఆ రాష్ట్రానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా అబోహర్ నగరంలోని రాజయోగ భవన్లో జరిగిన కార్యక్రమంలో...
Read More..యూఎస్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రతికూల నివేదిక కారణంగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి.ఇంతకీ హిండెన్బర్గ్ వ్యవస్థాపకుడు ఎవరో మీకు తెలుసా? అంతకు ముందు అతను ఏమి చేసాడో? అదానీ గ్రూప్ గురించి ఇప్పుడు ఏం చెబుతున్నాడో...
Read More..సంక్రాంతి సందర్భంగా జనవరి 13న మొదలైన మెగా మాస్ జాతర ఇంకా కొనసాగుతూనే ఉంది.ఫ్యామిలీ ఆడియన్స్ కు పూనకాలు ఫుల్ లోడింగ్ అయితే ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో వాల్తేరు వీరయ్య నిరూపించాడు.దాదాపు వారం రోజుల్లోనే ఈ సినిమా 100...
Read More..భారతదేశం నుంచి చప్పుడు చేయకుండా స్వామి నిత్యానందా దక్షిణ అమెరికా దివుల్లో తిష్ట వేసిన సంగతి తెలిసిందే.దక్షిణ అమెరికా దివుల్లో ఉన్నాయి.స్వయం ప్రకాటిత స్వామీజీ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.తన దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే పనిలో నిత్యానంద ఉన్నాడు.నిత్య వివాదాల స్వామి...
Read More..తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు అక్కడి మేయర్ అంగీకారం తెలిపారు.అన్నగారి శత జయంతి వేడుకల...
Read More..అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారతీయ విద్యార్ధి ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టామిట్టాడుతున్నాడు.వివరాల్లోకి వెళితే.ఈ నెల ప్రారంభంలో న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితుడి మెదడుకు గాయమవ్వగా.పక్కటెముకలు సైతం విరిగిపోయాయి.న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న...
Read More..భారత సంతతికి చెందిన సిక్కు మహిళ కిరణ్ కౌర్ గిల్కు అమెరికాలో కీలక పదవి దక్కింది.డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఫెయిత్ బేస్డ్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్లో ఆమెకు స్థానం దక్కింది.కిరణ్ కౌర్ ప్రస్తుతం సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్...
Read More..రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి.వలస పాలన నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారణం జాతిపిత మహాత్మాగాంధీ.ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ… తర్వాతి రోజుల్లో మహాత్ముడిగా మారిన తీరు అమోఘం, అనన్య సామాన్యం.సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతోనే ఆంగ్లేయులను...
Read More..ఆధునిక ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు సైబర్ ఎటాక్.కొందరు హ్యాకర్స్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వెబ్సైట్స్, సర్వర్లపై దాడి చేసి విలువైన డేటాను చోరీ చేస్తున్నారు.వీరి నుంచి డేటాను కాపాడుకోవడం సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది.ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీపై...
Read More..భారత్ – అమెరికాల మధ్య ప్రవాస భారతీయులు వారథిలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు బీజేపీ నేత, జాతీయ అధికార ప్రతినిధి గురుప్రకాశ్ పాశ్వాన్.ఆయన రచించిన తాజా పుస్తకం ‘Makers of Modern Dalit History’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు నగరాల్లో...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో తెలుగు సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలకంటే కూడా అతి పెద్ద తెలుగు సంఘం ఏదైనా ఉందంటే అది ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా) అని తడుముకోకుండా చెప్పేయచ్చు.అమెరికాలోని తెలుగు వారి సంక్షేమం కోసం స్థాపించబడిన...
Read More..ఈస్ట్ బృన్స్విక్: న్యూ జెర్సీ: సెప్టెంబర్ 20: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సన్నద్ధమవుతోంది.వచ్చే ఏడాది మే 26, 27 మరియు 28 తేదీ లలో...
Read More..భారతదేశ సినీరంగంలో ఎందరో నటులు.కానీ కొందరు మాత్రం అరుదు.వయసు మీద పడుతున్నా… వీరిపై జనం అభిమానం రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గదు.అంతేకాదు.ఏ తరాన్ని అయినా మెప్పించగల సత్తా వారి సొంతం.అలాంటి వారిలో ముందు వరుసలో వుంటారు బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్.80వ...
Read More..భారతీయ అమెరికన్ టీనేజర్ ఆర్య వాల్వేకర్ (18) మిస్ ఇండియా యూఎస్ఏ 2022 కిరీటాన్ని గెలుచుకున్నారు.ఈమె స్వస్థలం వర్జీనియా రాష్ట్రం.ఈ విజయం అనంతరం ఆర్య మాట్లాడుతూ… వెండితెరపై నన్ను నేను చూసుకోవాలని, సినిమాలు, టీవీల్లో పనిచేయాలనేది తన చిన్న నాటి కల...
Read More..మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని, తప్పు చేసి ఏం తెలియనట్టు తప్పించుకుంటే దాని ఫలితం ఎప్పటికైనా వెంటాడుతుంది, చేసిన తప్పుకు శిక్షను అనుభవించాల్సిందే.భారత సంతతికి చెందిన ఓ ఎన్నారై అమెరికాలో ఉంటూ అక్కడి మహిళతో సహా జీవనం చేసి...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులంటే పట్టువదలని విక్రమార్కులు అనే స్థాయిలో అమెరికన్స్ లో మనమీద అంచనాలు ఉంటాయి.ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, తెలివైన వాళ్ళుగా అమెరికాలో మనం సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాం.కేవలం విద్యా, వైద్య ఆర్ధిక ఇలా అనేక రంగాలలో...
Read More..ఇది అతిశయోక్తి కాదు.మీరు విన్నది నిజమే.మీకు కేవలం టేస్ట్ తెలిస్తే చాలు.రూ.62 లక్షల జీతం కలిగిన జాబ్ మీ సొంతం అవుతుంది.అయితే ఇది మనదగ్గర కాదు.ఒక అమెరికన్ క్యాండీ రిటైలర్ ఈ ప్రత్యేకమైన ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి రిక్రూట్ చేసుకుంటోంది.సంవత్సరానికి సుమారు...
Read More..రెండున్నరేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మానవాళి జీవితాలను తలక్రిందులు చేసింది.కోవిడ్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.కోట్లాది మంది ఇంకా వైరస్ అనంతర అనారోగ్య సమస్యలతో చస్తూ బతుకుతున్నారు.ఇక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డవారెందరో.అయితే...
Read More..అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వున్న హిందూ దేవాలయాలపై ఇటీవలి కాలంలో దాడులు ఎక్కువౌవుతున్నాయి.అగంతకులు ఆలయాలపై దాడులు చేయడంతో పాటు దోపిడీలకు పాల్పడుతున్నారు.ఈ పరిణామాలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.దీనిలో భాగంగా న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలలోని హిందూ...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో తుపాకీ రాజ్యమేలుతోంది అని చెప్పడానికి గడిచిన కొన్ని రోజులుగా ఎన్నో సంఘటనలు మనకు సాక్ష్యాలుగా నిలిచాయి.పిల్లలపై , టీనేజర్లపై వృద్దులపై ఇలా ఎంతో మంది గడిచిన కొన్ని నెలల కాలంలో బలై పోయారు.కొందరు దుండగులు ఆర్ధిక భారంతో...
Read More..న్యూయార్క్ : జూన్ 10: అందరు అన్ని బొమ్మలు గీస్తారు.కానీ ఆమె బొమ్మలు చాలా చాలా ప్రత్యేకం.ఎందుకంటే ఆమె బొమ్మలు చూస్తే మీకు నోరు ఊరుతుంది.తెలంగాణకు చెందిన మన తెలుగుబిడ్డ అమెరికాలో ఏర్పాటుచేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆహా అనిపించింది.న్యూజెర్సీలో ఉంటున్న సరస్వతీ...
Read More..1.ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు సిడ్నీలో ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు వైభవంగా జరిగాయి.మల్టీ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. 2.ఒమన్ లో మహానాడు...
Read More..భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.గడిచిన 75 ఏళ్ల కాలంలో భారతదేశం సాధించిన రాజకీయ, సామాజిక, ఆర్ధిక,...
Read More..భాషే రమ్యం.సేవే గమ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఫుడ్ డ్రైవ్ను దిగ్విజయంగా నిర్వహిస్తోంది.నాట్స్ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు నాట్స్ న్యూజెర్సీలో ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది.ఈ ఫుడ్ డ్రైవ్లో 500 పౌండ్ల...
Read More..అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.చెరువులో మునిగి ఓ భారతీయ విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు.వివరాల్లోకి వెళితే.కేరళకు చెందిన క్లింటెన్ అజిత్ ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రానికి వెళ్లాడు.ఈ క్రమంలో గత శుక్రవారం తరగతులు ముగిసిన తర్వాత స్నేహితులతో కలిసి సరదాగా...
Read More..1.భారత విద్యార్థుల పై యాపిల్ సీఈవో ప్రశంసలు భారత విద్యార్థులపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.తమిళనాడుకు చెందిన విద్యార్థులకు ట్విట్టర్ ద్వారా ప్రశంసలు తెలియజేశారు.యాపిల్ సంస్థ గత ఏడాది ఐఫోన్ 11 సిరీస్...
Read More..అగ్ర రాజ్యం అమెరికాని కరోనా మహమ్మారి అల్లాడించింది.ఏ స్థాయిలో అమెరికా కరోనా కారణంగా నష్టపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.కరోన మొదటి వేవ్ సమయంలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ మాస్క్ పెట్టుకోవద్దంటూ వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి కారణంగా ఎంత మంది కరోనాకు బలై...
Read More..అమెరికాపై మంచు తుఫాను పంజా విసురుతోంది.మంచు, తీవ్రమైన చలిగాలుల ధాటికి దేశ ఈశాన్య ప్రాంతంలోని రాష్ట్రాలు వణుకుతున్నాయి.ప్రధానంగా న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలో ‘హిమ’ ప్రభావం తీవ్రంగా వుంది.ఈ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కొన్ని అడుగుల మేర మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది.రహదారులు,...
Read More..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ వాడేస్తున్నారు.మాటలు రాని పసిపిల్లలు సైతం ఫోన్ నొక్కడానికి అలవాటు పడిపోయారు.పిల్లలు ఫోన్ నొక్కుతుంటే వాళ్ళేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వాళ్ళని చూసి తల్లి దండ్రులు తెగ...
Read More..ఓ వైపు కరోనా మహమ్మారితో అగ్ర రాజ్యం అమెరికా వణుకుతున్న సంగతి తెలిసిందే.కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 11 లక్షల కేసులు నమోదవ్వగా.ఆసుపత్రుల ముందు రోగులు బారులు తీరుతున్నారు.రోజువారీ కేసుల సంఖ్య లక్షలను దాటడంతో వైద్యులు సైతం చేతులు ఎత్తేసే పరిస్ధితి నెలకొంది.ఒక్కరోజులోనే...
Read More..దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని అనుకున్న దానికంటే ఎక్కువగానే భయపెడుతోంది.ఇప్పటికే ఎన్నో దేశాల్లోకి అడుగుపెట్టిన ఈ మహమ్మారి ప్రాణాలు తీయడం మొదలెట్టింది.ముఖ్యంగా బ్రిటన్ను హడలెత్తిస్తోంది.ఒమిక్రాన్ పుట్టినిల్లు అయిన సౌతాఫ్రికా కంటే ఎక్కువగా యూకేలోనే కేసులు నమోదవుతుండగా.మరణాలు కూడా అదే స్థాయిలో...
Read More..న్యూజెర్సీలో సాయి దత్త పీఠం వుడ్ లేన్ ఫార్మసీ తో కలిసి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రై వ్ ని నిర్వహించింది.న్యూజెర్సీలోని వుడ్ లేన్ ఫార్మసీ (ఓల్డ్ బ్రిడ్జి) ,గత నెలలో కూడా ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమానికి తమవంతు మద్దతు,...
Read More..కొన్ని సార్లు మనం ఊహించని ఘటనలు జరుగుతూనే ఉంటాయి.అందులో కొన్ని భయంకరంగా ఉండగా, మరికొన్ని ఫన్నీగా అనిపిస్తాయి.ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.ఇలాంటి ఘటన జరిగింది ఒకటి.మిడ్ నైట్ టైంలో ఓ ఇంట్లోకి ఎలుగుబంటి చొరబడింది.దీంతో అందులో ఉన్న మహిళ వ్యవహరించిన తీరు అందరినీ...
Read More..న్యూ జెర్సీ: ఎడిసన్::డిసెంబర్:10 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది.న్యూజెర్సీ ఎడిసన్లో శ్రీ శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది.బిపిన్...
Read More..అమెరికా… శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి...
Read More..