దేశంలో కరోనా సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి దారుణాతి దారుణంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా మహరాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భయాన్ని పుట్టిస్తున్నాయి.ఇంతటి సంక్లిష్ట పరిస్దితుల్లో కూడా రాజకీయ నేతలు ఎన్నికలకు సిద్దం అయ్యి వీటిని నిర్వహిస్తున్నారు. కాగా...
Read More..దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.రోజుల వ్యవధిలోనే రోజుకి కొత్త పాజిటివ్ కేసులు లక్షల్లో మొన్నటివరకు బయటపడగా, తాజాగా రెండు లక్షల కొత్త పాజిటివ్ కేసులు బయటపడటం సంచలనం రేపుతోంది.ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా భారీగా విజృంభిస్తోంది.దేశంలో సగానికి పైగా కేసులు...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత రెండు నెలలుగా ముంబయిలో మకాం వేసి ఉన్న విషయం తెల్సిందే.అక్కడ తన మొదటి హిందీ సినిమా ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.కంటిన్యూస్ గా షూటింగ్ చేసి సినిమాను ఫినీష్ చేయాలని దర్శకుడు భావించాడు.ఇటీవల షూటింగ్...
Read More..కరోనా ప్రస్తుతం మరోసారి ప్రజల జీవితాలను శాసించే స్దాయికి చేరుకుంటుంది.దీని దాడికి కొన్ని రాష్ట్రాలు అయితే అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.కాగా కరోనా విపత్తును తీవ్రంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఈ రాష్ట్రంలో ఊహించని విధంగా కోవిడ్ కేసులు నమోదు...
Read More..దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి దారుణంగా ఉంది.మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ఊహించని విధంగా బయటపడటం మాత్రమే కాక దేశంలో సగానికిపైగా కొత్త కేసులు ఇక్కడే నమోదు అవుతున్నాయి.దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తూ రాత్రిపూట...
Read More..దేశాన్ని కరోనా పట్టి పీడిస్తున్న సమయం లో రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కూడా ముప్పేట దాడి చేస్తున్న విషయం తెలిసిందే.ఇదే కాకుండా కోవిడ్ హస్పటల్స్ కూడా అగ్ని ప్రమాదాల బారిన పడగా ఎందరో పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు...
Read More..దేశంలో ఊహించనివిధంగా కరోనా వైరస్ కేసులు సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి.వైరస్ పాజిటివ్ కేసులు బాగా బయటపడుతున్న వైరస్ విజృంభిస్తున్న ఢిల్లీ, గుజరాత్, మహా రాష్ట్రాలు లాక్ డౌన్,...
Read More..అమెరికాలో భారతీయ దంపతులు అనుమానాస్పద స్థితిలో శవాలుగా తేలారు.వివరాల్లోకి వెళితే.మహారాష్ట్రలోని బీద్ జిల్లాకు చెందిన బాలాజీ రుద్రావర్ (32) ఐటీ ఉద్యోగి.2015 ఆగస్టులో ఆయన ఉద్యోగరీత్యా భార్య ఆర్తి (30), నాలుగేళ్ల కుమార్తెతో కలిసి అమెరికా వెళ్లారు.ప్రస్తుతం ఆర్తి 7 నెలల...
Read More..కరోనా వైరస్ కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.కరోనా నిబంధనలు పాటిస్తూ మరోపక్క బహిరంగ సమావేశాలకు, యాత్రలకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి మరో సంచలన నిర్ణయం...
Read More..దేశంలో ఊహించనివిధంగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో సెకండ్ వేవ్ ఇండియాలో స్టార్ట్ అయిందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.వైరస్ ఎక్కువ విజృంభిస్తున్న రాష్ట్రాలలో ఇప్పటికే వైద్య సదుపాయాలు తక్కువ పరిస్థితి కనబడుతోంది.దీంతో మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి...
Read More..దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.దాదాపు లక్షకుపైగా ఆదివారం నుండి కొత్త కేసులు బయటపడుతూ ఉండటంతో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు.కరోనా నిబంధనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే...
Read More..కామా తురాణం న భయం న లజ్జా అని ఊరికే అనలేదు పెద్దలు.ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్దితులకు అచ్చు గుద్దినట్లుగా సరిపోయింది.కాగా ఎప్పుడు కామం కోసం ఆలోచిస్తూ, కామం తో కళ్ళు ముసుకు పోయిన వారికి, బయట ఏది కనబడినా దాన్ని...
Read More..14వ సీజన్ ఐపీఎల్ ఈ నెల 9 నుండి మొదలవుతుంది.కరోనా ప్రభావం వల్ల ఈసారి కూడా ఐపీఎల్ అంతా ఖాళీ స్టేడియంలోనే జరుగుతుంది.అయితే ఎంపిక చేసిన ఆరు వేదికల్లోనే ఐపీఎల్ మొత్తం జరుగనుంది.మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో పాటు కొన్ని...
Read More..గత కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు టార్గెట్ పెట్టరని పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే.కాగా...
Read More..ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడినట్లుగా అందరికీ తెలిసిన విషయమే.ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ, తనను కలిసిన వారందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అక్షయ్ కుమార్...
Read More..1.పెళ్లి వేడుకలో కరోనా కలకలం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కరోనా కలకలం రేపింది.పెళ్లికి హాజరైన వారిలో 86 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 2.దేశంలో ఏడున్నర కోట్ల మందికి...
Read More..దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.అయినాగాని కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో బయటపడుతూ ఉండటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేసులు...
Read More..దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ అప్రమత్తం అవుతున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా ఉదృతి బాగా పెరుగుతుంది.అందుకే మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు వచ్చినా రావొచ్చని అంటున్నారు మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే.మహారాష్ట్రలో కరోనా మరోసారి ఉగ్రరూపం...
Read More..1.సాగర్ నామినేషన్ల స్క్రూట్ని ప్రారంభం నల్గొండ జిల్లాలోని నిడమానూరు వీఆర్వో కార్యాలయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల స్క్రూట్ని నేడు ప్రారంభం అయ్యింది.ఏప్రిల్ 3 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు విధించారు. 2.మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు తెలంగాణలోని మోడల్...
Read More..దేశంలో వైరస్ విజృంభణ భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.ఊహించని విధంగా కేసుల సంఖ్య అతి తక్కువ కాలంలోనే ఐదు రెట్లు పెరిగిపోవటం తో దేశం ప్రమాదంలో పడినట్లే అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు.ఈ నేపథ్యంలో దేశంలో ప్రజలంతా...
Read More..ఎక్కడి నుంచి వచ్చిందో కానీ కరోనా మహమ్మారి దాదాపుగా సంవత్సరం కాలం నుండి ప్రజలను పట్టి పీడిస్తోంది.ఇప్పటికే ఈ కరోనా వైరస్ ని అంతమొందించడానికి నానా అవస్థలు పడి వైద్యులు వ్యాక్సిన్ ను కనిపెట్టినప్పటికీ ప్రజలు ఎలాంటి కోవిడ్ నిబంధనలు పాటించకుండా...
Read More..దేశంలో సగం పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే ఉండటంతో ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది.ఇటీవల రాత్రి 8 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడం జరిగింది.మరోపక్క కేసులు ఎక్కువగా...
Read More..కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అవుతుంది.రాష్ట్రంలో ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేసిన ప్రభుత్వం, రానున్న రోజులు వరుసగా పండుగలు ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 10 వరకు రాష్ట్రంలో సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం...
Read More..ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు.కానీ ప్రేమ పుట్టడం సహజం.ఆ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు.కొందరు మోకాళ్ల పై కూర్చోని రోజా పువ్వులతో తమ ప్రేమను వ్యక్తం చేస్తుండగా.మరికొందరు ప్రేమలేఖలు, సోషల్ మీడియాలో తమ ప్రేమను తెలియజేస్తుంటారు.ప్రేయసికి తన...
Read More..గత సంవత్సరం ప్రజలతో కరోనా ఆడుకుంటే ఈ సంవత్సరం ప్రమాదాలు తెగ చెలరేగుతున్నాయి.ఇప్పటికే పలుచోట్ల చోటు చేసుకుంటున్న అగ్నిప్రమాదాలు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి.ఇక తాజాగా మహారాష్ట్రలోని పూణె ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించిందట.దాదాపుగా ఐదు వందలకు పైగా...
Read More..దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు అధికంగా బయట పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఉన్నారు.ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...
Read More..1.లాక్ డౌన్ పై కేసీఆర్ క్లారిటీ తెలంగాణలో కరోనా వైరస్ కు దూరం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారు అనే వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదు...
Read More..దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు భారీ స్థాయిలో నమోదు కావడంతో అక్కడ ఇప్పటికే లాక్ డౌన్ విధిస్తూ నైట్ పూట కర్ఫ్యూలు కూడా విధిస్తున్నారు.ఇలాంటి తరుణంలో మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో భాండవ్ అనే ప్రాంతం...
Read More..మరోసారి దేశంలో కరోనా వైరస్ భారీ ఎత్తున్న విజృభిస్తుంది.రోజురోజుకు కరోనా కేసుల్లో పెరుగుదల అనేది తరచు కనిపిస్తూనే ఉంది.తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య, సామ్నా దినపత్రిక సంపాదకురాలు రష్మీ ఠాక్రేకు కరోనా సోకింది.రష్మీ ఠాక్రేకు కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో...
Read More..దేశంలో కరోనా కంట్రోల్ లోకి వచ్చేసింది, మరోపక్క వ్యాక్సిన్ కూడా వచ్చేసింది ఇంకా గతంలో మాదిరిగా బ్రతికేయొచ్చు అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కరోనా పడగ విప్పి నట్లు ఉంది.ఊహించని విధంగా దేశంలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం మరియు రాష్ట్ర...
Read More..ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాల మాదిరిగానే మహారాష్ట్ర రాజకీయాలు కూడా భగ్గుమంటున్నాయి అంటున్నారు విశ్లేషకులు.అదీగాక ఇక్కడ త్రీముఖ పోరు కూడా ఉంది.అవినీతి ఆరోపణలతో పాటుగా, విమర్శల రాళ్లు రువ్వుకోవడాలు, అసంతృప్తి సెగలు సర్వసాధారణమే. ఈ నేపధ్యంలో గత కొద్ది రోజుల...
Read More..పలు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో వివాదస్పద ఘటనలు చోటు చేసుకోవడం కామన్గా మారిపోయింది.ఈ నేపధ్యంలో తాజాగా మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన హోంమంత్రి వసూళ్ల ఆరోపణల కేసుపై సోమవారం పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లగా, మరో సంచలన విషయం బయటకు వచ్చింది. సాక్షాత్తు పార్లమెంటు లాబీల్లోనే...
Read More..దేశంలో ఊహించనివిధంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఇటీవల ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దేశంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు.కాబట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా నిబంధనలు...
Read More..కరోనా కొన్ని రాష్ట్రల్లో మళ్లీ తన ప్రతాపాన్ని చూపెట్టడానికి సిద్దం అయ్యిందన్న విషయం విదితమే.కాగా ఊహించని విధంగా కొన్ని రాష్ట్రల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది.కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలను ఈ వైరస్...
Read More..కరోనా ఈ పేరు చెప్పగానే వణికిపోయిన జనం ప్రస్తుత పరిస్దితుల్లో ఈ వైరస్ను లెక్కే చేయడం లేదు.కరోనా కోత్తిమీర కట్టనా అంటూ ఫుల్గా పెరిగిన కాన్ఫిడెంట్స్తో ఎలాంటి భయం లేకుండా నిత్య జీవితంలో సాగిపోతున్నారు.కానీ ఈ వైరస్ ఊరుకుంటుందా మళ్లీ ఒక్క...
Read More..గత సంవత్సరం ప్రజలందరికి నరకం చూపించిన కరోనా మళ్లీ తన ప్రతాపాన్ని చూపించడానికి సిద్దం అవుతుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరందుకుంటున్న విషయం తెలిసిందే.ఒకవైపు దేశ వ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా, దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా కేసులు...
Read More..దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.దీంతో వైరస్ విజృంభిస్తున్న రాష్ట్రాలపై ప్రత్యేకమైన శ్రద్ద పెట్టింది కేంద్ర ప్రభుత్వం.ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి చోట్ల పాజిటివ్...
Read More..నేడు సమాజంలో మహిళల పై అత్యాచారాలు ఎక్కువగా అవుతున్న విషయం తెలిసిందే.అయితే ఇలాగే స్కూల్ విద్యార్థిని రేప్ చేసిన ఒక ప్రబుద్దుడికి సుప్రీంకోర్టు చెమటలు పట్టించింది.ఆ వివరాలు తెలుసుకుంటే.మహారాష్ట్ర విద్యుత్తు శాఖకు చెందిన ఉద్యోగి, మోహిత్ సుభాష్ చవాన్ తన మీద...
Read More..దేశంలో కరోనా వైరస్ కేసులు గత కొన్ని రోజుల నుండి భారీగా పెరుగుతున్న క్రమంలో ఇటీవల తగ్గాయి.కేంద్ర ఆరోగ్య వైద్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 15,510.దీంతో దేశ...
Read More..తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ తాజాగా కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 116 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో భారీగానే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనా నుండి...
Read More..ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.ఈ ఎఫైర్స్ కారణంగా కట్టుకున్న భర్తని కూడా మహిళలు చంపడానికి వెనుకాడటం లేదు.భర్తలని ప్రియుడితో కలిసి హత్య చేయించే ఆడవాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో భాగా పెరిగిపోయింది.తప్పుడు సంబంధాలు పెట్టుకోవడం తప్పని చెప్పి మందలించే...
Read More..వల గత కొద్ది రోజుల నుండి ఇండియాలో కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర ఇంకా మరికొన్ని చోట్ల వైరస్ భారీ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర వైద్య బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని గమనిస్తూ...
Read More..దేశంలో కరోనా వైరస్ కేసు లో ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాలు అలర్ట్ అవుతున్నాయి.దీనిలో భాగంగా ఆయా రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.ఇలా ఉంటే మహారాష్ట్ర అదేవిధంగా కేరళ రాష్ట్రాలలో కేసులు...
Read More..