బీజేపీ ఆశలు అన్నీ ఏపీలో అడియాశలు అయ్యాయి.జాతీయ పార్టీగా బిజెపి ఏపీలో పట్టు సంపాదించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించి పార్టీని పరుగులు పెట్టించినా, గతంతో పోలిస్తే ఏపీలో బాగా బలం పెంచుకున్నట్టే కనిపించినా, జనసేన...
Read More..పశ్చిమగోదావరి జిల్లా లో మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి పార్టీ కీలకంగా రాణించడానికి రంగంలోకి దిగారు చింతమనేని ప్రభాకర్.రాష్ట్ర రాజకీయాల్లో రెబల్ నేతగా టిడిపి పార్టీ కీలక నాయకుడిగా పేరొందిన చింతమనేని .జిల్లాలో టిడిపి పార్టీ ని మున్సిపల్ ఎన్నికల్లో ముందంజలో నడిపించడానికి...
Read More..ఏపీలో అన్నయ్య రాజకీయం ఎదురులేకుండా ఉంది.ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడం తో పాటు, జనాల్లో చెరగని ముద్ర వేయించుకున్నారు.తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ తనను తాను నిరూపించుకున్నారు.ఏపీ, తెలంగాణలోనూ పార్టీ ఉన్నా, పూర్తిగా తెలంగాణ ను పక్కనపెట్టి ఏపీలో మాత్రమే పార్టీ...
Read More..తొందరపడి ఒక కోయిల ముందే కూసింది! అన్నట్టుగా ఉంది బీజేపీ పరిస్థితి.తిరుపతి లోక్సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే.గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మికంగా మరణించారు.దీంతో ఖాళీ అయిన స్థానానికి...
Read More..విజయవాడలో వంగవీటి వంశాంకురం వంగవీటి రాధాను ప్రస్తుతం ఏ పార్టీ నాయకులు కూడా పట్టించుకోవడం లేదు.వంగవీటి రాధా ఇప్పుడు అందరికి లైట్ అయిపోయాడు.రాధా ఏ పార్టీలో ఉన్నా కూడా యాక్టివ్గా ఉండకపోవడం ఆయనకు మైనస్ అయ్యింది.అప్పుడెప్పుడో వైఎస్ జమానాలో ఎమ్మెల్యే అవ్వడం...
Read More..CM Jagan Mohan Reddy and Union Minister Nitin Gadkari to inaugurate the flyover on September 4. The astonishing Kanakadurga flyover is ready to launch on September 4.The previous government of...
Read More..ఏపీ సీఎం జగన్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.ఒకవైపు ప్రభుత్వ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ, ఆర్థికపరమైన భారీ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతూ ప్రజల ప్రశంసలు అందుకుంటూ తిరుగులేని నాయకుడిగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నాడు.అదే...
Read More..