ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణపై కొనసాగుతున్న సస్పెన్స్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణపై సస్పెన్స్ కొనసాగుతుంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవాళ కవిత నుంచి వివరాలు తీసుకుంటామని గతంలో సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.

 Suspense Over Mlc Kavita's Cbi Investigation-TeluguStop.com

ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు.అయితే సీబీఐ నోటీసుల నేపథ్యంలో ఈరోజు అందుబాటులో ఉండటం లేదని చెబుతూ కవిత అధికారులకు లేఖ రాశారు.

ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో వివరణ ఇచ్చేందుకు సమయం కోరారు.అయితే కవిత రాసిన లేఖపై సీబీఐ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.

ఈ క్రమంలో కవిత అడిగిన తేదీల్లో అనుమతి ఇస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube