రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ

రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.పిటిషన్లను త్వరగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు.

 Supreme Court Hearing On Capital Amaravati-TeluguStop.com

ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ ధర్మాసనం వద్ద న్యాయవాది ప్రత్యేకంగా ప్రస్తావించారు.మరోవైపు కోర్టు నోటీసులు జనవరి 27న అందాయని రైతుల తరపు న్యాయవాదులు తెథలిపారు.

ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కావాలని లాయర్లు కోరారు.అనంతరం తదుపరి విచారణను ఈనెల 23న చేపడతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube