సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.అందం, అభినయం కలగలసిన హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.
ఈమె తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తు ఉంటుంది.సన్నీలియోన్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఈమె బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది.మొదట 2012లో జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
అలా బాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది.
ప్రస్తుతం చేతినిండా పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది.
సన్నీ లియోన్ బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకుంది.హ్యాష్ ట్యాగ్ తో ప్రయాణం చాలా కష్టమైన విషయం అని తెలిపింది సన్నీలియోన్.
బాలీవుడ్ ను ఎలాగో ఒక హాట్ స్టార్ లో పెట్టేస్తారు ఇది సాధ్యం.కానీ ప్రత్యేకించి హ్యాష్ ట్యాగ్ లో చెప్పాలి అంటే #hashtag అని చెప్పుకొచ్చింది.
ఇక బాలీవుడ్ లో గొప్ప నటులు ఎవరు అన్న ప్రశ్నలు కూడా స్పందించింది.
బాలీవుడ్ లో ముగ్గురు నటులు ఉన్నారు.వారందరూ కూడా ఒకే బాక్స్ లో ఉంటారు.వాళ్లే అమీర్ ఖాన్,షారుక్ ఖాన్,సల్మాన్ ఖాన్ అని ఈ ముగ్గురు అసలు సిసలైన హీరోలనీ సన్నీ లియోన్ తెలియజేశారు.
ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికి వస్తే ఈమె షీరో,పట్టా, వీరామాదేవి, రంగీలా,ఓ మై ఘోస్ట్ అనే వెబ్ సిరీస్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.ఈమె బాలీవుడ్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది.
ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది.