ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాల్టీ ఫోటోలు షేర్ చేసిన సుందర్‌ పిచాయ్!

గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు.ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాల్టీ అంటూ సుందర్‌ పిచాయ్ ఆ పోస్ట్ ను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసాడు.

 Sundar Pichay Shares Reality And Instagram Pictures, Sundar Pichay , Google Ceo,-TeluguStop.com

ఇంకా ఆ ఫొటోలో నిజ జీవితంలో జరిగే విషయాలు, సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వాటి మధ్య ఇంత తేడా ఉంటుంది అంటూ అందులో పోస్ట్ చేశాడు.

ఇంకా ఒక ఫొటోలో జూమ్ చేసి తీసినట్టు.

ఇంకా ఆ ఫోటో కోసం అతను నవ్వుతూ కెమెరా వైపు చూస్తున్నట్టు కనిపిస్తుంది.మరో ఫొటోలో ఫుల్‌ షాట్‌లో కెమెరా వెనకల తన ఫోన్‌ను చూస్తూ కనిపిస్తాడు.

ఇంకా ఈ ఫోటో ద్వారా కెమెరా ముందు కనిపించే వ్యక్తికి అసలైన వ్యక్తికి మధ్య వ్యత్యాసం ఉంటుందని ఆ రెండు ఫోటోలను షేర్ చేశాడు.

అయితే సుందర్‌ పిచాయ్ కంటే ముందు కూడా ఎంతోమంది ఇలాంటి ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఈ ఫోటోనే ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇంకా ఈ ఫోటో కిందా ఎఫ్‌సీ బార్సిలోనా కూడా కామెంట్ చేసింది.”మీరు మా టీమ్‌లో ఉన్నందుకు గర్వంగా ఉంది” అంటూ పేర్కొంది.దీంతో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube