కోడి కూర వండి పెట్టమని చెప్పినందుకు తండ్రి హత్య...

కొందరు మనుషులు క్షణికావేశానికి లోనై తమ జీవితాలను కటకటాల పాలు చేసుకుంటున్నారు.తాజాగా నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబంలో గొడవలు పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తండ్రిని కన్న కొడుకు హతమార్చిన సంగతి తెలిసిందే.

 Sudigali Sudheer Syyad Karimnagar Hyderabad Telangana-TeluguStop.com

ఈ కేసును వారం రోజులు కూడా గడవకముందే పోలీసులు ఛేదించిన వివరాలను మీడియా ముందు ప్రజలకు తెలిపారు.

వివరాల్లోకి వెళితే సయ్యద్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పరిసర ప్రాంతంలో సయ్యద్ భూదార్ అనే వ్యక్తి తన కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నాడు.

అయితే నిత్యం సయ్యద్ మదర్ మద్యం మత్తులో మునిగి తేలుతూ ఉండేవాడు.అంతేగాక ఈ విషయం తన కొడుకుకి నచ్చేది కాదు.అలాగే ఈ మధ్యకాలంలో ఓసారి సయ్యద్ ఫుల్లుగా మద్యం తాగి తనకు కోడి కూర వండి పెట్టమని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్ట సాగాడు.దీంతో అతడి చేష్టలకు విసిగిపోయిన టువంటి అతడి కొడుకు సయ్యద్ ని చంపాలని నిర్ణయించుకున్నాడు.

Telugu Son, Son Telangana, Telangana-Telugu Crime News(క్రైమ్ వా

ఇందులో భాగంగా మద్యం మత్తులో నిద్రపోతున్నటువంటి తన తండ్రిపై పక్కనే ఉన్నటువంటి బండరాయి తెచ్చి తలపై మోదాడు. దీంతో సయ్యద్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందా డు.ఇది గమనించిన టువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సమాచారం అందుకున్ టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా అతడి కొడుకు ని విచారించగా అతడు నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube