అసెంబ్లీ భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ..

అనేక అంత‌ర్గ‌త‌,బ‌హిర్గ‌త స‌వాళ్లును ఎదుర్కోంటుందని పేర్కొన్నారు.దేశంలో కరోనా మూడవ దశ కొనసాగుతోందని అన్నారు.

 State Legislative Assembly Speaker Tammineni Sitaram Hoisted The National Flag A-TeluguStop.com

సియం జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనాను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కోంటోందని తెలిపారు.క‌రోనా క‌ట్ట‌డిలో గ్రామ స్థాయిలో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌తో పాటు వాలెంటీర్ వ్య‌వ‌స్థ విశేషంగా కృషి చేస్తోందని అన్నారు.

నూత‌న జిల్లాల‌ ఏర్పాటు వ్యవస్థను సమర్థవంతంగా చేపట్టారని చెప్పారు.నూతన జిల్లాల ఏర్పాటుతో ప్ర‌జ‌ల‌కు పరిపాలన మ‌రింత చేరువ అవుతుందని అన్నారు.

ఆయా ప్రాంతాల చారిత్ర‌క, సాంస్కృతిక నేప‌ధ్యాలను దృష్టిలో పెట్టుకోని నూత‌న జిల్లాల‌కు నామ‌క‌ర‌ణం చేయ‌డం అభినంద‌నియమని అన్నారు.

State Legislative Assembly Speaker Tammineni Sitaram Hoisted The National Flag At The Assembly Building, Tammineni Sitaram, National Flag , Republic Day Celebrations , Ysrcp , Ap Poltics - Telugu Ap Poltics, National Flag, Republic Day, Ysrcp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube