జీడీ పరిశ్రమలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఎలుగుబంటి.జీడీ పరిశ్రమ చుట్టూ ఉన్న రేకులను పీకేసి షెడ్డును ధ్వంసం చేసింది.
వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఎలుగుబంట్ల సంచారం పై భయాందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలుఅటవీశాఖ అధికారులు రక్షణ కల్పించాలని కోరుతున్న గ్రామస్థులు.