సీనియర్ నటి శ్రీదేవి కూతురు జాహ్నవి తెలుసు కదా.మీరు సామాజిక వెబ్ సైట్స్ ని బాగా ఫాలో అయితే ఈ అమ్మడి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
అప్పట్లో ప్రైవేట్ బికిని ఫోటోలతో బాగా పాపులర్ అయిపోయింది.ఇప్పుడు తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో రోమాన్స్ చేస్తూ ఫోజులిచ్చింది.
ఆ ఫోటోలు కాస్త బయటపడ్టాయి.ఇప్పుడు హిందీ మీడియా అంతట ఇదే చర్చ.
జాహ్నవి బాయ్ ఫ్రెండ్ పేరు శిఖర్ పహారియా.ఇతను మాజి కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే గారి మనవడు.
ఇదిగో అతనితో రొమాన్స్ చేస్తూ, లిప్స్ లాక్ చేస్తూ తెగ ఫోజులిచ్చింది.బయటకువచ్చిన కాసేపట్లోనే ఇంటర్నెట్ అంతట చేరిపోయింది ఈ ఫోటో.
ఈ విషయంపై ఇంట్లో అలనాటి అందాల తార శ్రీదేవి, ఆవిడ భర్త బోనికపూర్ స్పందన ఎలా ఉండబోతోందో!
నిజానికి జాహ్నవి అక్కినేని అఖిల్ తో కలిసి వెండితెరకు పరిచయమవుతుందని అప్పట్లో వార్తలొచ్చాయి.కాని అలాంటిదేమీ జరగలేదు.
అయితే, జాహ్నవి త్వరలోనే బాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆ పనేది త్వరగా కానిస్తే, కాస్త పని మీద ధ్యాస ఎక్కువై, ఇలాంటివి తగ్గిస్తుందేమో చూడాలి.