రైల్ నిలయంలో తెలంగాణ, కర్నాటక ఎంపీ లతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సమావేశం..

రైల్ నిలయంలో తెలంగాణ, కర్నాటక ఎంపీ లతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా సమావేశం.హాజరైన తెలంగాణ, కర్నాటక రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు.

 South Central Railway Gm Gajanan Malya Meeting With Telangana And Karnataka Mps,-TeluguStop.com

రెండు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, పనులు పూర్తయిన మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులు, వచ్చే ఆర్థిక సంవత్సరం లో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ.

హైదరాబాద్ ఎం.పి అసదుద్దీన్ ఓవైసీ హజరు.రైల్వే జీ.ఎం సమావేశానికి హజరూ కానీ బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube