ప్రస్తుత దేశ వ్యాప్తంగా కరోనా పెద్ద ఎత్తున విజ్రుంభిస్తోంది.దేశ వ్యాప్తంగా కరోనా పెద్ద ఎత్తున విజ్రుంభిస్తున్న పరిస్తితులలో ఎన్ని రకాల కఠిన చర్యలు తీసుకున్నా కరోనా విజ్రుంభణ ఏమాత్రం తగ్గడం లేదు.
మొదటి వేవ్ లో కరోనా కేసులు భారీగా నమోదైనా,మరణాలు మాత్రం పెద్దగా నమోదు కాలేదు.అయితే సెకండ్ వేవ్ లో మాత్రం కేసులు భారీగా నమోదవుతూనే, మరణాలు మాత్రం భారీగా నమోదవుతున్న పరిస్థితి ఉంది .అయితే కరోనా మొదటి వేవ్ సమయంలో వలస కార్మికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే.ఆ సమయంలో వారిని దేవుడిలా ఆదుకొని వాళ్ళ పాలిట దేవుడిలా మారిపోయాడు.
అయితే ఒక్కసారిగా సోనూసూద్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగి పోయిందన్న విషయం తెలిసిందే.
అయితే కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా కీలకపాత్ర పోషిస్తూ కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఒకప్పుడు విలన్ గా సత్తా చాటిన సోనూసూద్ ఇప్పడు కరోనా సమయంలో చేసిన సహాయంతో సోనూసూద్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.దీంతో ఇప్పుడు అఖండ సినిమాలో తన రెమ్యూనరేషన్ ను కూడా భారీగా పెంచినట్టు తెలుస్తోంది.
అఖండ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సినిమా నిర్మాతలు సోనూసూద్ ను సంప్రదించగా పాత్రకు 7 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేసినట్లు తెలిసింది.