ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిదన్ ను ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఇతర నేతలు కలిశారు .రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రభుత్వ వ్యవహారశైలిపై గవర్నర్ కు ఆయన వివరించారు నంద్యాల బిజెపి నేత శ్రీకాంత్ రెడ్డిని హత్య చేసేందుకు మత ఛాంధస వాదులు పన్నాగం పన్నారని అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని గవర్నర్ కు తెలిపారు .
పోలిసులు కావాలనే బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిపై కేసు పెట్టారని వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని ఆయన గవర్నర్ కు తెలిపినట్లు సోమువీర్రాజు చెప్పారు
.