ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిదన్ ను కలిసిన సోమువీర్రాజు ..

ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిదన్ ను ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఇతర నేతలు కలిశారు .రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ప్రభుత్వ వ్యవహారశైలిపై గవర్నర్ కు ఆయన వివరించారు నంద్యాల బిజెపి నేత శ్రీకాంత్ రెడ్డిని హత్య చేసేందుకు మత ఛాంధస వాదులు పన్నాగం పన్నారని అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని గవర్నర్ కు తెలిపారు .

 Somuveerraju Meets Ap Governor Bishwabhushan Haridan, Somuveerraju , Ap Govern-TeluguStop.com

పోలిసులు కావాలనే బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిపై కేసు పెట్టారని వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని ఆయన గవర్నర్ కు తెలిపినట్లు సోమువీర్రాజు చెప్పారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube