కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ఈ వైరస్ దెబ్బకు దేశ అర్ధిక పరిస్థితి మొత్తం తల క్రిందులు అయింది.
సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.మాజీ మంత్రి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా సోకినట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
ఇటీవల ఆయన కరోనా టెస్ట్ చేయ్యించుకోగ కోవిడ్ పాజిటివ్ అంటూ రిపోర్ట్ వచ్చింది.ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నానని.కరోనా లక్షణాలు అంతగా లేవని అన్నారు.అందరితో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నారు.
నాతో టచ్ లో ప్రతి ఒక్కరు జాగ్రతగా ఉండాలని అవసరమైతే కోవిడ్ టెస్ట్లులు చేయించుకోవాలని సూచించాడు.